మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్ నేటి జీవన విధానాల కారణంగా అతి త్వరగా వ్యాప్తి చెందుతోంది. తినేటటువంటి ఆహారాలలో సరైన పోషక విలువలు లేకపోవటం, సరైన శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఈ
షుగర్ వ్యాధితో బాధపడేవారు దాని స్థాయిని ఎపుడు చూసినా 120 నుండి 180 ఎంజి/డిఎల్ వరకు మించకుండా జాగ్రత్తపడాలి. అదే రకంగా రక్తంలో కొలెస్టరాల్ స్ధాయి 200 నుండి 240 ఎంజి/డిఎల్ వరకు
మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మనం తినే అలవాట్లు, జీవన విధానంగా చెపుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది.
నేటి రోజుల్లో డయాబెటీస్ వ్యాధి ఎంతో తేలికగా ఏదో ఒక రూపంలో చాలా మందికి చిన్న వయసుల్లోనే వచ్చేస్తోంది. మీరు సురక్షితంగా వుండాలనుకుంటే ఆహారం, షుగర్ వినియోగం వంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా
డయాబెటీస్ వ్యాధి నయం చేయటం కష్టం. ఈ వ్యాధిలో రక్తంలోని షుగర్ స్ధాయిలు పెరిగిపోతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. డయాబెటీస్ రోగులు టైప్ 1 లేదా టూప్ 2 వారైనా సరే ఇన్సులిన్
ఆధునిక జీవన విధానంలో డయాబెటీస్ వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. నేటి రోజులలో 30 సంవత్సరాలకే ఈ వ్యాధి వచ్చేస్తోంది. అది శాశ్వతంగా వుండే వ్యాధి. నివారణ లేదు. బాధపడేవారికి ఇది విచారకరవిషయమే.
షుగర్ వ్యాధి వచ్చిందంటే అది రక్తంలో షుగర్ స్ధాయి పెంచటం వరకు మాత్రమే కాదు. ఇతరంగా అనేక రోగాలనను కూడా వెంట తెస్తుంది. ముందుగా రక్తపోటు, రక్తంలో అధిక కొల్లెస్టరాల్, ఊబకాయం బ్రెయిన్,
శరీరంలోని కొవ్వు కణాలలో డయాబెటీస్ నుండి రక్షించే ఒక జన్యువును సైంటిస్టులు కనుగొన్నారు. వీరు జరిపిన ఈ పరిశోధన, డయాబెటీస్ వ్యాధిని సమర్ధవంతంగా చికిత్స చేయటానికి, తొలగించటానికి పనికివస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా
నేటి రోజుల్లో ఆహార తయారీ, ఆహారంమరోసారి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కాని నేడు మనం తినే ఆహారాలు ఎంతవరకు ఆరోగ్యకరం అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఏ ఆహార తయారీ అయినా ఒక్కసారి టి.వి. షోలలో
కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పనిచేసేవారు, సాధారణంగా అధిక సమయం కూర్చునే గడుపుతారు. వీరికి శారీరక శ్రమ చాలా తక్కువగా వుంటుంది. రోజులో షుమారుగా 8 నుండి 10
మధుమేహ నరం నొప్పి అనే ఈ వ్యాధి డయాబెటీస్ వున్న వారికి మాత్రమే వస్తుంది. ఈ వ్యాధికి టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటీస్ రోగులు కూడా గురవుతూంటారు. నరాల నొప్పిని