Just In
- 1 hr ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
- 5 hrs ago ఈరోజు రాశి ఫలాలు : గురువారం సాయిబాబా ఆశీస్సులతో ఏఏ రాశుల వారికి ఈ రోజు శుభకరం, ఎవరికి అశుభం
- 10 hrs ago Lazy Husband Signs: 4 సోమరిపోతు రాశులు, వీరిని పెళ్ళి చేసుకుంటే సంకనాకిపోతారు..అంతే..ఒక్కపనికి పనికిరారు
- 12 hrs ago పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
మీట్ అండ్ బటర్ రైస్ రిసిపి
మీరు మీ పిల్లలకోసం మరియు బాగా ఆకలిగా ఉన్న మీ భర్త కోసం ఏదైన రుచికరంగా వంటను తయారుచేయానుకుంటే, ఈ కీమా పీస్ రిసిపిని తయారుచేయండి. మటన్ లో విటమిన్స్ మరియ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెరిగే పిల్లలకు చాలా ఆరోగ్యకరం.
ఈ ఖీమా బటర్ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు దీన్ని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు . మీరు చేయాల్సిందల్లా, అందుకు అవసరం అయ్యే కరెక్ట్ పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. మరి మీరు కూడా దీన్ని టేస్ట్ చేయాలంటే వెంటనే దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...
కావల్సిన
పదార్థాలు:
మటన్
ఖీమా-
1
½kg
బటర్-
7-8tbsp
యాలకలు-
2
దాల్చిన
చెక్క-
1
లవంగాలు-
2-3
బ్లాక్
జీలక్రర-
1tsp
ఉల్లిపాయలు-
2-3
(సన్నగా
తరిగి
పెట్టుకోవాలి)
బాస్మతి
రైస్-
500gms
షుగర్-
1-2tsp
జీడిపప్పు-
½
cup
స్ప్రింగ్
ఆనియన్స్-
2
cups(సన్నగా
తరిగి
పెట్టుకోవాలి)
ఉప్పు-
రుచికి
సరిపడా
తయారుచేయడం
విధానం:
1.
ప్రెజర్
కుక్కర్
లో
నీళ్ళు
పోసి
స్టౌ
మీద
పెట్టాలి.
నీరు
మరుగుతున్నప్పుడు
మటన్
ఖీమా
అందులో
వేసి,
ఉప్పు
వేసి
రెండు,
మూడు
విజిల్స్
వచ్చే
వరకూ
ఉడికించుకోవాలి.
2.
15
నిముషాల
తర్వాత
మూత
తీసి
మటన్
ఖీమా
తీసి
పక్కన
పెట్టుకోవాలి
.
3.
ఇప్పుడు
5-6
చెంచాలా
బటర్
ను
డీప్
బాటమ్
ఫ్రైయింగ్
పాన్
లో
వేసి,
కరిగిన
తర్వాత
అందులో
యాలకలు,
దాల్చిన
చెక్క
మరియు
లవంగాలు
వేసి,
తక్కువ
మంట
మీద
ఒక
నిముషం
ఫ్రై
చేసుకోవాలి.
4.
ఇప్పుడు
అందులో
బ్లాక్
జీలకర్ర,
ఉల్లిపాయ
ముక్కలు
మరియు
కొద్దిగా
ఉప్పు
వేసి
ఫ్రై
చేసుకోవాలి
మీడియం
మంట
మీద
ఉల్లిపాయ
ముక్కలు
బ్రౌన్
కలర్
వచ్చే
వరకూ
వేగించుకోవాలి.
5.
ఉల్లిపాయ
ముక్కలు
వేగిన
తర్వాత
అందులో
ముందుగా
ఉడికించుకొన్న
ఖీమా
వేసి
మిక్స్
చేస్తూ,
మరో
5
నిముషాలు
ఉడికించుకోవాలి.
6.
తర్వాత
అందులోనే
కడిగి
పెట్టుకొన్న
బాస్మతి
బియ్యం
వేసి
మరో
10
నిముషాలు
తక్కువ
మంట
మీద
ఫ్రై
చేసుకోవాలి.
7.
ఇప్పుడు
అందులోనే
ఖీమా
ఉడికించి
పెట్టుకొన్న
నీళ్ళనే
బియ్యం
ఉడకడానికి
సరిపడా
పోయాలి
.
మొత్తం
మిశ్రమాన్ని
మిక్స్
చేసి
మూత
పెట్టి,
10నుండి
15
నిముషాలు
ఉడికించాలి.
8.
15
నిముషాల
తర్వాత
మూత
తీసి
అందులో
కొద్దిగా
షుగర్,
జీడిపప్పు
మరియు
ఒక
చెంచా
బటర్
వేసి,
2-3నిముషాలు
తక్కువ
మంట
మీద
ఉంచి
తర్వాత
స్టౌ
ఆఫ్
చేసేయాలి.
9.
తర్వాత
మరో
ఫ్రైయింగ్
పాన్
ను
స్టౌ
మీద
పెట్టి,
అందులో
కొద్దిగా
బటర్
వేసి,
కరిగిన
తర్వాత
అందులో
స్ప్రింగ్
ఆనియల్స్
వేసి
ఫ్రై
చేసుకోవాలి.
వీటిని
బటర్
ఖీమా
రైస్
తో
గార్నిష్
చేసి
వేడి
వేడిగా
సర్వ్
చేస్తే
చాలా
టేస్ట్
గా
ఉంటుంది.