Just In
- 41 min ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 2 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
- 6 hrs ago ఈరోజు రాశి ఫలాలు : గురువారం సాయిబాబా ఆశీస్సులతో ఏఏ రాశుల వారికి ఈ రోజు శుభకరం, ఎవరికి అశుభం
- 11 hrs ago Lazy Husband Signs: 4 సోమరిపోతు రాశులు, వీరిని పెళ్ళి చేసుకుంటే సంకనాకిపోతారు..అంతే..ఒక్కపనికి పనికిరారు
సంక్రాంతి స్పెషల్ కర్జూరాలు లేదా డైమండ్ స్వీట్
పండుగ ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పిండివంట ఈ పండక్కి ప్రత్యేకం. ఉదా రాయలసీమలో ప్రత్యేకంగా తీపి గుమ్మడి కూడర, సజ్జరొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు. ఆంధ్రప్రాంతంలో అరిసెలు, బూరెలు, గారెలు, గులాబీలు వంటి పదార్థాలను ఎంతో ఇష్టంగా తయారు చేసుకుంటారు అయితే ఇవి ఎప్పుడూ చేసే పిండివంటలే అయినా పండుగ రోజు చేసే ఈ పిండి వంటలకు మాత్రం రుచి అమోఘమనే చెప్పాలి. సంక్రాంతికి పిల్లలకు పెద్దలకు ఇష్టమైన, టైం పాస్ కు తయారు చేసుకొని డైమండ్ స్వీట్స్ ఎలాతయారు చేయాలో తెలుసుకుందాం...
కావల్సిన
పదార్థాలు:
మైదా:
2cups
పంచదార:
2cups
యాలకులు:
2
నెయ్యి:
2tbsp
గుడ్లు:
2
నూనె:
వేయించడానికి
సరిపడ
ఉప్పు:
చిటికెడు
వంటసోడా:
చిటికెడు
సోంపు:
ఒక
స్పూను
బొంబాయి
రవ్వ:
2tsp
తయారు చేయు విధానం:
1.
ముందుగా
పంచదారను
పొడి
చేసుకోవాలి.
2.
తర్వాత
ఒక
మిక్సింగ్
బౌల్లో
మైదా
పిండిని
తీసుకుని
అందులో
చక్కెర,
గుడ్లు,
యాలకుల
పొడి,
కొద్దిగా
నెయ్యి,
ఉప్పు
వంటసోడా,
సోంపు,
రవ్వను
వేసి
సరిపడినన్ని
నీళ్లు
పోసి
చపాతీ
పిండిలా
మృదువుగా
కలుపుకోవాలి.
3.
తర్వాత
ఈ
మొత్తాన్ని
నాలుగు
బాగాలుగా
చేసి,
ఉండచుట్టుకొని
చపాతీ
పీట
మీద
వేసి
పిండిని
ఒక
అంగు
ళం
మందంగా
ఒత్తుకోవాలి.
4.
తరువాత
చాకు
తీసుకుని
డైమండ్
లేదా
నచ్చిన
ఆకారంలో
కట్
చేసుకోవాలి.
5.
తరువాత
స్టౌ
మీద
పాన్
పెట్టి
నూనె
పోసి
వేడి
చేయాలి.
అందులో
కట్
చేసి
పెట్టుకొన్న
డైమండ్స్
ను
కాగే
నూనెలో
వేసి
బంగారు
రంగు
వచ్చే
వరకు
వేయించాలి.
ఇవి
వారం
పది
రోజుల
వరకు
నిలవ
వుంటాయి.