Just In
- 41 min ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 3 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 11 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 12 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
Don't Miss
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
నవరాత్రి స్పెషల్: బాదం మిల్క్ పూరి స్వీట్ రెసిపీ
ఇండియాలో జరుపుకును ముఖ్యమైన పండుగల్లో నవరాత్రి ఒకటి. ఈ సంవత్సరం నవరాత్రి హంగామా అక్టోబర్ ఒకటవ తేది నుండే మొదలవబోతోంది. నవరాత్రులను 10 రోజుల వరకూ సలబ్రేట్ చేసుకుంటారు. ఈ పది రోజుల్లో ఇల్లలో ఇష్టమైన వంటకాలలో ఘుమఘమలాడే వంటలతో సెలబ్రేట్ చేసుకుంటారు .
ఈ నవరాత్రి ఓపెనింగ్ సెర్మనీగా స్పెషల్ స్వీట్ తయారీతో మీముందుకు వస్తోంది తెలుగు బోల్డ్ స్కై.కామ్. స్పెషల్ బాదాం మిల్క్ స్వీట్ రిసిపి,చాలా రుచికరమైనది, చూడగానే నోరూరిస్తుంటుంది. అంతే కాదు , ఈ స్వీట్ రిసిపి మీ ఇంటిల్లిపాది ముఖంలో చిరునవ్వును చిగురింపచేస్తుంది. ముఖ్యంగా ఈ స్వీట్ రిసిపిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇంకెందుకు ఆలస్యం స్వీట్ బాదం మిల్క్ పూరీ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకోవడమే ఆలస్యం....
కావలసినవి:
- బాదంపప్పులు - 10
- పాలు - 1 లీటరు
- చక్కెర - 1 కప్పు
- కుంకుమపువ్వు - కొద్దిగా
- ఏలకులు - 4, 5
- బాదం ఎసెన్స్ - 2 డ్రాప్స్
- గోధుమ పిండి - 1 కప్పు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- ఆయిల్
తయారుచేయు విధానం:
1.
బాదంపప్పులను
నీటిలో
వేసి
ఒక
గంట
సేపు
నానబెట్టాలి,
తర్వాత
పైపొట్టు
తొలగించి,
మిక్సీలో
వేసి
మెత్గా
పేస్ట్
చేసుకోవాలి.
అవసరమైతే
కొద్దిగా
పాలు
చేర్చి
పేస్ట్
చేయాలి.
2.తర్వాత
గిన్నెలో
పాలు
పోసి
మీడియం
మంట
మీద
మరిగించాలి.
3.
పాలు
కాగే
సమయంలో,
పూరిలకోసం
పిండి
కలిపి
సిద్దంగా
ఉంచుకోవాలి.
4.
ఒక
బౌల్లో
గోధుమ
పిండి,
పంచదార,
నెయ్యి,
కొద్దిగా
వాటర్
వేసి
పిండిని
పూరిలకు
కలిపినట్లు
సాప్ట్
గా
కలిపి
పెట్టుకోవాలి.
15
నిముషాలు
పక్కన
పెట్టుకోవాలి.
5.
పాలు
బాగా
మరిగి
సగం
అయ్యేట్లు
అనిపిస్తున్నప్పుడు,
అందులో
కుంకుమపువ్వు,
యాలకలపొడి
,
ఫ్రెష్
బాదం,
బాదం
ఎసెన్స్
డ్రాప్స్,
పంచదార
వేసి
మిక్స్
చేసి,
పాలు
మరింత
చిక్కగా
అయ్యే
వరకూ
ఉడికంచాలి.
6.
ఇప్పుడు
స్టౌ
మీద
పాన్
పెట్టి
అందులో
డీప్
ఫ్రైకి
సరిపడా
నూనె
వేసి
తక్కువ
మంట
మీద
ఉంచాలి.
నూనె
కాగే
లోపే
పూరీల
పిండి
నుండి
కొద్దికొద్దిగా
తీసుకుని
చిన్న
ఉండలు
చేసి
పూరిల్లా
వత్తుకుని,
కాగే
నూనెలో
వేసి
డీప్
ఫ్రై
చేసుకోవాలి.
7.
బాగా
కాలిన
పూరిలను
ఒక
డీప్
ప్లేట్
లో
పెట్టుకోవాలి.
8.
అంతలోపు
పాలు
చిక్కగా
కాగిన
తర్వాత
స్టౌ
ఆఫ్
చేసి,
చల్లగా
లేదా
వేడిగా
పూరీల
మీద
పోయాలి.
9. అంతే రుచికరమైన టేస్టీ అండ్ స్వీట్ బాదం మిల్క్ పూరీస్ రెడీ . దీన్ని నవరాత్రుల్లో ఎక్కువగా తయారుచేసుకుంటారు.