Just In
- 41 min ago మీకు 2121 నంబర్ తరచుగా కనబుడుతోందా.. అయితే ఎందుకో వెంటనే తెలుసుకోండి..!
- 1 hr ago వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- 2 hrs ago May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- 2 hrs ago పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
దమ్ ఆలూ - పంజాబీ స్పెషల్ రిసిపి
ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. దమ్ ఆలూ పంజాబీయుల స్పెషల్ రిసిపి. చాల రుచికరంగా ఉంటే.
అదే
సౌత్
లో
గ్రేవీకి
కొబ్బరి
తురుము
ఉపయోగించి
తయారు
చేస్తారు.
ఇక
రెస్టారెంట్లలో
ఐతే
ఇండియన్
మసాలా
ధినుసులు,
కొబ్బరి
తురుము,
టమోటో
కెచప్
తో
ఘాటుగా
తయారు
చేస్తారు.
చాలా
మంది
ఇంట్లో
తయారు
చేసేటప్పుడు,
టమోటో
కెచప్
కు
బదులు,
టమోటో
గుజ్జును
ఉపయోగిస్తారు.
టమోటో
కెచప్
చేర్చడం
వల్ల
కొద్దిగా
తియ్యగా..
ఇండియన్
మసాలలు
చేర్చడం
వల్ల
కారంగా
చాలా
రుచిగా
ఉంటుంది.
ఇది
రైస్
రోటీకు
చాలా
ఫర్ఫెక్ట్
కాంబినేషన్..మరి
ఆలూ
దమ్
ఎలా
తయారు
చేస్తారా
చూద్దాం
రండి....
కావల్సిన
పదార్థాలు:
చిన్న
బంగాళ
దుంపలు:
15(ఉప్పునీరు
లో
ఉడకబెట్టుకోవాలి)
పెద్ద
ఉల్లిపాయ:
1(చిన్న
ముక్కలుగా
కట్
చేసుకోవాలి)
చిక్కటి
పెరుగు:
3/4
cup
బిర్యానీ
ఆకు:
1
ఇంగువ:
ఒక
చిటికెడు
కారం:
1
tsp
పసుపు:
1/4
tsp
అల్లం
వెల్లుల్లి
పేస్ట్:
1tbps
ధనియాలు:
1tbsp
జీలకర్ర:
1/2
tsp
గ్రీన్
ఏలకుల:
1
చెక్క:
చిన్న
ముక్క
లవంగాలు:
4
జీడిపప్పు:
8-10
కసూరి
మెంతి
(ఎండిన
మెంతులు
ఆకులు):
1/2
tbsp
చక్కెర:
1tsp(అవసరం
అయితేనే)
నూనె:
5tbsp
కొత్తిమీర:
2tbsp(సన్నగా
కట్
చేసుకోవాలి)
ఉప్పు:
రుచికి
సరిపడా
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
ఉడికంచి
పెట్టుకొన్న
బంగాళదుంపల్ని
పొట్టుతీసి
పోర్క్
తో
గుచ్చి..గుచ్చి
పక్కన
పెట్టుకోవాలి.
2.
తర్వాత
పాన్
లో
రెండు
చెంచాల
నూనె
వేసి,
కాగిన
తర్వాత
అందులో
ఉడికించిన
బంగాళదుంపలను
వేసి,
మీడియం
మంట
మీద,
లైట్
బ్రౌన్
కలర్
వచ్చేంతవరకూ
వేగించుకొని
వేరే
ప్లేట్
లోనికి
తీసి
పక్కన
పెట్టుకోవాలి.
3.ఇప్పుడు
మిక్సీలో
ధనియాలు,
జీలకర్ర,
యాలకలు,
చెక్క,
లవంగాలు
మరియు
జీడిపప్పు
వేసి
పొడిచేసి
పక్కన
పెట్టుకోవాలి.
4.
తర్వాత
కడాయ్
తీసుకొని
అందులో
మిగిలిన3టేబుల్
స్పూన్ల
నూనె
వేసి
,
వేడయ్యాక
అందులో
చిటెకెడు
ఇంగువ
వేసి
నాలుగైదు
సెకన్లు
వేగించాలి.
తర్వాత
అందులోనే
బిర్యానీ
ఆకు
మరియు
ఉల్లిపాయ
ముక్కలు
వేసి
బ్రౌన్
కలర్
వచ్చేవరకూ
వేగించుకోవాలి.
తర్వాత
అల్లంవెల్లుల్లి
పేస్ట్
వేసి
మరో
30సెకన్లు
వేగించాలి.
5.
ఇప్పుడు
అందులో
మిక్సీలో
పొడి
చేసుకొన్న
జీడిపప్పు
మిశ్రమాన్ని
అందులో
వేసి
ఒక
నిముషం
వేగనివ్వాలి.
6.
తర్వాత
పెరుగును
బాగా
గిలకొట్టి
వేగుతున్న
మిశ్రమంలో
నిదానంగా
కలపాలి.
అలాగే
ఒకనిముషం
తర్వాత
పసుపు,
కారం
కూడా
వేసి
బాగా
మిక్స్
చేస్తూ
వేగించుకోవాలి.
7.
ఈ
మిశ్రమాన్నంతటిని
తక్కువ
మంట
మీద
వేగించడం
వల్ల
నూనె
పైకి
తేలుతుంది(మసాలా
మరియు
నూనె
సపరేట్
అవుతుంది).
8.
ఇప్పుడు
అందులో
వేగించి
పెట్టుకొన్న
బంగాల
దుంపలను,
కస్తూరీ
మేతి,
పంచదరా
మరియు
ఉప్పు
వేసి
మరో
రెండు
నిముషాలు
వేగించుకోవాలి.
తర్వాత
సరిపడా
నీళ్ళు
పోసి
ఉడికించుకోవాలి.
9.
కొద్దిసేపు
ఎక్కువ
మంట
మీద
బాగా
ఉడికించి
5నిముషాల
తర్వాత
మంట
పూర్తిగా
తగ్గించి
గ్రేవీ
చిక్కబడేవరకూ
మూత
పెట్టి
ఉడికించుకోవాలి.
తర్వతా
స్టౌ
ఆఫ్
చేసి
సర్వింగ్
బౌల్లోనికి
మార్చుకోవాలి.
10.
అంతే
పంజాబీ
దమ్
ఆలూ
రెడీ.
దీన్ని
కొత్తిమీర
తరుగుతో
గార్నిష్
చేసుకొని,
వేడి
వేడిగా
సర్వ్
చేయాలి.