Just In
- 3 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి..!
- 14 hrs ago
Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!
- 14 hrs ago
కోవిడ్ సమయంలో భయపెట్టిన మంకీ పాక్స్: ఈ రెండింటి మద్య లక్షణాలు ఇవే..
- 17 hrs ago
స్త్రీలు గర్భస్రావం గురించి మూఢనమ్మకాలు అంటే ఏమిటో తెలుసా? ఇదంతా అపోహా..వాస్తవమా...!
Don't Miss
- Automobiles
భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు
- Sports
చేసిన పొరపాట్లే మళ్లీ: పీకల్దాకా తెచ్చుకుందిగా: రాజస్థాన్ రాయల్స్ ఓటమికి అయిదు కారణాలివే
- Finance
ఇళ్ళ ధరలు భారీగా పెరిగాయ్, హైదరాబాద్లో ఎంత పెరిగిందంటే?
- News
కోనసీమ ఉద్రిక్తత.. అదృశ్య శక్తులను బయటకు లాగుతాం; డీఐజీ పాలరాజు సీరియస్ వార్నింగ్
- Movies
'మేజర్' సెన్సార్ పూర్తి.. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మరీ సభ్యుల సెల్యూట్!
- Technology
హువాయి కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Padma Awards 2022: ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వీరికే..ఈ జాబితాలో ఎంతమంది తెలుగువారున్నారో తెలుసా...
Padma Awards 2022: 2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సామాజిక సేవ, కళలు, విద్య, సాహిత్యం, సైన్స్, నటన మరియు ప్రజా రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేస్తుంది. 2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురు తెలుగు వారు ఉండటం విశేషం. వారిలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి ఉన్నారు.. మరో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళలు, ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - మెడిసిన్
Republic
Day
Parade:రిపబ్లిక్
డే
వేడుకల్లో
శకటాలను
ఎలా
ఎంపిక
చేస్తారంటే...!

మరణానంతరం..
గత నెలలో ఒక భయంకరమైన చాపర్ ప్రమాదంలో మరణించిన భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్, మరణానంతరం దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించారు.

వ్యాక్సిన్ తయారీదారులకు..
ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సైరస్ పునావాలా మరియు భారత్ బయోటెక్ కు చెందిన క్రిష్ణ ఎల్లా మరియు సుచిత్రా ఎల్లాను పద్మభూషణ్ తో సత్కరించారు.

టెక్ దిగ్గజాలకు..
మన దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగేలా చేసిన మైక్రోసాఫ్ట్, గూగుల్ సిఇఓలైన సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి.

నీరజ్ చోప్రా..
సింగర్ సోనూ నిగమ్ మరియు ఒలింపిక్ విభాగంలో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు సైతం పద్మ శ్రీ అవార్డు దక్కింది.

తెలంగాణ నుండి..
తెలంగాణ నుండి ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులు దక్కాయి.. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళల రంగంలో పద్మ అవార్డులను సాధించారు.

ఆంధ్రా నుండి..
ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - వైద్యరంగంలో పద్మ అవార్డులు దక్కాయి.

మొత్తం 128 మందికి..
2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.
2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురు తెలుగు వారు ఉండటం విశేషం. వారిలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి ఉన్నారు.. మరో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళలు, ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - వైద్య రంగం
2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.