Just In
- 3 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 4 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 5 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 6 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...
టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగులో మెడల్ సాధించిన మీరాబాయి చాను ఎవరు? ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టోక్యో ఒలింపిక్స్ లో ఆరంభంలోనే అదరగొట్టింది మీరాబాయి చాను. భారతదేశం తరపున తొలి రజత పతకం సాధించింది. 49 కిలోల మహిళల విభాగంలో యావత్ భారతావని గర్వించే అథ్లెట్ గా నిలిచింది. మీరాబాయి చానుతో ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట మొదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్ తో భారతదేశంలో అశేష ప్రజా వాణితో శభాష్ అనిపించుకుంది. ఇంతకీ మీరాబాయి చాను ఎవరు? ఆమె సక్సెస్ వెనుక ఉన్న కథేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
PC :Twitter
మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోని నాంగ్ పోక్ కక్సింగ్ లో 1994 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన సైఖోమ్ మీరా బాయి చాను జన్మించారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. వంట కలప కోసం వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువులన్ని మోసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అలా చిన్న వయసులోనే ఆమెలోని సత్తాను గుర్తించింది కుటుంబం. అప్పటి నుండి వారికి కష్టమైనా సరే వెయిట్ లిఫ్టింగులో శిక్షణ ఇప్పించింది. ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కల. అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులను అంచనాలను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వారి కలలను సాకారం చేస్తూ వచ్చింది మీరాబాయి.
ముందుగా
కామన్వెల్త్
లో..
పదకొండు
సంవత్సరాల
వయసు
నుండే
లోకల్
వెయిట్
లిఫ్టింగ్
పోటీల్లో
పాల్గొనడం
ప్రారంభించింది.
చానుకు
ఫస్ట్
బ్రేక్
వచ్చింది
2014
గ్లాస్గో
కామన్వెల్త్
గేమ్స్
నుంచి.
అందులో
ఆమె
సిల్వర్
మెడల్
సాధించారు.
2016లో
రియో
ఒలింపిక్స్
పోటీల
కోసం
నేషనల్
ట్రయల్స్
లో
సత్తా
చాటి
మీరాబాయి
అరుదైన
ఘనత
సాధించారు.
ఏడుసార్లు
ఛాంపియన్,
తాను
ఆరాధ్య
గురువుగా
భావించే
కుంజారాణి
దేవి
రికార్డును
అధిగమించేసింది.
ఎత్తుపల్లాలు..
2016
సంవత్సరంలో
రియో
ఒలింపిక్స్
లో
మెడల్
కోసం
బరిలో
దిగినప్పటికీ
అక్కడ
సఫలం
కాలేకపోయింది.
అయితే
ఏ
మాత్రం
నిరాశపడకుండా
2017లో
ప్రపంచ
వెయిట్
లిఫ్టింగ్
ఛాంపియన్
షిప్స్
లో
48
కేజీల
విభాగంలో
స్వర్ణ
పతకం
సాధించి
తన
సత్తా
ఏంటో
చాటింది.
రెండు
దశాబ్దాల
తర్వాత
ఈ
ఘనత
సాధించిన
తొలి
ఉమెన్
ఇండియన్
వెయిట్
లిఫ్టర్
గా
నిలిచింది.
ఆ
తర్వాత
2018లో
కామన్వెల్త్
గేమ్స్
స్వర్థ
పతకం,
2019లో
ఏషియన్
వెయిట్
లిఫ్టింగ్
ఛాంపియన్
షిప్స్
లో
కాంస్యంతో
మెరిసింది.
అయితే
2019
సంవత్సరంలో
నాలుగో
స్థానంతో
సరిపెట్టుకుంది.
ఆ
తర్వాత
2020లో
సీనియర్
నేషనల్
వెయిట్
లిఫ్టింగ్
ఛాంపియన్
షిప్స్
లో
తన
రికార్డును
తానే
అధిగమించింది.
దీంతో
టోక్యో
ఒలింపిక్స్
లో
అడుగు
పెట్టేసింది.
తొలి
వెయిట్
లిఫ్టర్..
టోక్యో
ఒలింపిక్స్
కు
అర్హత
సాధించిన
తొలి
వెయిట్
లిఫ్టర్
కూడా
మీరాబాయి
చానునే.
అంతేకాదు
ఈ
విభాగంలో
ఈమె
ఒక్కరే
భారత్
నుండి
పాల్గొన్నారు.
ఒలింపిక్స్
49
కేజీల
విభాగంలో
మొత్తం
202
కేజీలు
ఎత్తిన
మీరాబాయి..
స్వర్ణం
కోసం
జరిగిన
మూడో
అటెంప్ట్
లో
మాత్రం
విఫలమైంది.
క్లీన్
అండ్
జెర్క్
లో
117
కిలోల
బరువు
ఎత్తే
క్రమంలో
తడబడింది.
అయినా
రజత
పతకం
సాధించి
భారత్
పతకాల
బోణీ
తెరిచిన
తొలి
వ్యక్తిగా
నిలిచారు.
ఎన్నో
అవార్డులు..
26
సంవత్సరాల
మీరాబాయి
చాను
గతంలో
ఎన్నో
అవార్డులు
వచ్చాయి.
కేంద్రం
నుండి
పద్మశ్రీతో
పాటు
రాజీవ్
ఖేల్
రత్న
పురస్కారాలను
అందుకున్నారు.
ప్రస్తుత
ఒలింపిక్స్
పతక
సాధనతో
ఆమెకు
సర్వత్రా
అభినందనలు
వెల్లువెత్తుతున్నాయి.