Just In
- 3 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 4 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 4 hrs ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
- 5 hrs ago టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
వెజిటేబుల్ కర్డ్ రైస్ విత్ మామిడి పండు కాంబినేషన్
క్యారెట్: 1cup
కీరకాయ: 1cup
క్యాప్సికమ్: 1/2 cup
బీన్స్: 1/2 cup
పాలు: 1 cup
పెరుగు: 1cup
ఆవాలు: 1/2 tsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం ముక్కలు: 1tsp
కరివేపాకు: 2 రెమ్మలు
ఆయిల్: 2tsp
ఇంగువ: చిటికెడు
మిరియాల పొడి: 1 tsp
అన్నం: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
మామిడు పండ్లు
తయారు
చేయు
విధానము:
1.
మొదటగా
క్యారెట్,
కీరకాయ,
బీన్స్,
క్యాప్సికమ్
చిన్న
చిన్న
ముక్కలుగా
కట్
చేసి
ప్రక్కన
పెట్టుకోవాలి.
2.
ఒక
కప్పు
బియ్యం
ను
నీళ్లు
పోసి
శుభ్రం
చేసి
ఒక
కప్పు
నీళ్ళు,
ఒక
కప్పు
పాలు
పోసి
కుక్కర్
లో
రెండు
విజల్
కు
ఉడికించి
పక్కన
పెట్టుకోవాలి.
దీనిని
ఒక
బౌల్
లోనికి
తీసుకొని
స్సూన్
తో
మొత్తాన్ని
బాగా
కలిపి
పక్కన
చల్లార
పెట్టుకోవాలి.
3.
తర్వాత
స్టౌ
వెలిగించి
పాన్
పెట్టి
అందులో
ఆయిల్
వేసి
వేడయ్యాక
అందులో
ఆవాలు,
కట్
చేసి
పెట్టుకొన్న
పచ్చిమిర్చి,
ఉల్లిపాయలు
వేసి
వేయించాలి.
ఈ
మిశ్రమాన్ని
తీసి
ఆరపెట్టుకొన్న
అన్నంలో
కలపాలి.
4.
అదే
పాన్
లో
మరికొద్దిగా
ఆయిల్
వేసి
అందులో
క్యారెట్,
బీన్స్,
క్యాప్సికమ్,
అల్లం,
కరివేపాకు
వేసి
దోరగా
వేయించాలి.
వేగిన
తర్వాత
కొద్దిగా
పాలు
పోసి
5
నిమిషాలు
ఉడికించాలి.
తర్వాత
ఇంగువ,
మిరియాల
పొడి,
ఉప్పు
వేసి
కలిపి
పక్కకు
దింపుకోవాలి.
5.
ఉడికించిన
మిశ్రమంలో
1
కప్పు
పెరుగు
వేసి
బాగా
కలిపి
ముందుగా
సిద్దం
చేసుకొన్న
అన్నం
లో
వేసి
బాగా
అన్ని
ఐటమ్స్
మిక్స్
అయ్యే
విధంగా
కలపాలి.
అంతే
వెజిటబుల్
కర్డ్
రైస్
రెడీ.
దీనికి
మామిడి
పండు
మంచి
కాంబినేషన్.