Just In
- 2 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- 4 hrs ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 5 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 8 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!
వునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు.
తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.
శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.
హరిహరాదులకు
ప్రీతికరం...
కార్తీక
మాసం
మన
భారతీయ
సంస్కృతిలో
కార్తీకమాసం
వచ్చింది
అంటే
ఆ
నెల
రోజులు
పండుగదినాలే!
అందులోను
కార్తీకమాసం
ఈశ్వరారాధనకు
చాలా
ముఖ్యమైనది.
దేశం
నలుమూలలా
ఉన్న
వివిధ
ఆలయాలలో
రుద్రాభిషేకాలు,
రుద్రపూజ,
లక్ష
బిల్వదళాలతో
పూజలు,
అమ్మవారికి
లక్షకుంకుమార్చనలు,
విశేషంగా
జరుపుతూ
ఉంటారు.
అలా
విశేషార్చనలు
జరిపే
భక్తులకు
సదాశివుడు
ప్రసన్నుడై
కొంగుబంగారంలా
సంతోషం
కలిగిస్తాడు.
కాబట్టి
ఆ
స్వామికి
''ఆశుతోషుడు''
అనే
బిరుదు
వచ్చింది.
ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.
ఇవి
చేస్తే
మంచిది:
ఈ
మాసంలో
చేసే
స్నాన
దాన
జపాల
వల్ల
అనంతమైన
పుణ్యఫలాలా
ప్రాప్తిస్తాయి.
అయితే
అలా
రోజు
చేయలేని
వారు
కనీసం
ఏకాదశి,
ద్వాదశి,
పూర్ణిమ,సోమవారాలలో
లేదా
ఒక్క
పూర్ణిమ,
సోమవారంరోజైనా
నియమనిష్టల
తో
ఉపవాసం
ఉండి,గుడికి
వెళ్ళి
దీపం
వెలిగిస్తే
లభిం
చే
పుణ్యఫలాన్ని
వర్ణిం
చడం
తన
వల్ల
కాదని
బ్రహ్మ
చెప్పాడు.
కార్తీక
పౌర్ణమినాడు
పగలంతా
ఉపవాసముండి
రుద్రాభిషేం
చేయించి
శివాలయంలో
సమస్త
పాపాలు
భస్మీపటలమై
ఇహలోకంలో
సర్వసౌఖ్యాలను
అనుభవించి
అంత్యంలో
పుణ్యలోకాలు
పొందుతారని
కార్తీక
పురాణంలోని
అనేక
గాథలు,
ఇతి
వృత్తాలు,
ఉదాహారణలను
బట్టి
తెలుసుకోవచ్చు.
ఇవి
చేయరాదు:
తామనం
కలిగించే
ఉల్లి,
వెల్లుల్లి,
మధ్యం,
మాంసం
జోలికి
పోరాదు.ఎవ్వరికీ
ద్రోహం
చేయరాదు.పాపపు
ఆలోచనలు
చేయకూడదు.దైవ
దూషణ
తగదు.దీపారాధనలకు
తప్ప
నువ్వుల
నూనె
ఇతరాత్ర
అవసరాలకు
ఉపయోగించరాదు.
మినుములు
తినకూడదు.
నలుగుపెట్టుకుని
స్నానం
చేయరాదు.కార్తీక
వ్రతం
పాటించేవారు
ఆ
వ్రతం
చేయని
వారి
చేతి
వంట
తినరాదు.
కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.