Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
పెరటి పెంపకంలో కుందేళ్ళు...

కుందేళ్ళు నేలను రంధ్రాలు చేయుటను అరికట్టడానికి గాను నేలను కాంక్రీటుతో గచ్చువేయించాలి. వ్యర్థపదార్థాలయిన ధాన్యపు ఊక, ఎండుగడ్డితో నేలపై నాలుగు నుండి ఆరు అంగుళాల మందంగా నింపాలి. అలాకాకుండా బోను విధానం కుందేళ్ళను పంచడానికి అవసరమైన నేల ఉంటే సరిపోతుంది బోనులో పెట్టాలనుకుంటే బోను సైజు మగ కుందేలుకు 5చదరపు అడగులు, ఆడకుందేలు: 5చదరపు కుందేలు, పిల్లకుందేళ్ళు 1.5చదరపు అడుగులు కలిగి ఉండేలా చేసుకోవాలి. పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు కారని పదార్థంతో తయారుచేయాలి.
కుందేళ్ళకు పెట్టే ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలుః కుందేళ్ళ ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి. కుందేళ్ళ మేత: కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి మరియు చిక్కుళ్ళు, పచ్చిరొట్టలో రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి మరియు వంటలో వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు మరియు ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి. కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి.
అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం. కుందేళ్ళకు మేత, సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి నీరసించి బరువు తగ్గిపోతాయి.ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.



Click it and Unblock the Notifications