Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోరూరించే మామిడికాయ - చేపల పులుసు

కావలసిన పదార్థాలు:
చేపలు: 1/2kg
మామిడి కాయ: 1
ఉల్లిపాయలు: 4
వెల్లుల్లి రెబ్బలు: 4-6
జీలకర్ర: 1/2tsp
పసుపు: 1/2tsp
ధనియాలు: 2tbsp
పచ్చిమిర్చి: 6-8
కరివేపాకు: 1cup
కొత్తిమీర: ఒక కట్ట
మిరపపొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేసే విధానం:
1. ముందుగా చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి వాటిపై ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచుకోవాలి.
2. ఈలోపు ఉల్లిపాయలను మెత్తగా నూరుకొని ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీరలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ విశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చేపలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
4. తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా నూనె వేసి మసాల పట్టించి పెట్టుకొన్ని చేపముక్కలను అందులో వేసి 2నిమిషాలు వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి.
6. తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకున్న ఈ మామిడి కాయ మిశ్రమాన్ని చేపముక్కలు ఉడుకుతున్నపాత్రలో వేసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. కావాలనుకొంటే మామిడి కాయ ముక్కలను కూడా కొద్దిగా చేర్చుకోవచ్చు. చేప ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత దించుకోవాలి.



Click it and Unblock the Notifications











