Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
బిడ్డ జననం తర్వాత మహిళలో శారీరక మార్పులు!

ఆమె కటి ప్రదేశం క్రమంగా బలం పుంజుకుంటుంది. కటి ప్రదేశం బలపడటానికి గాను మహిళ పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. జననం తర్వాత మూత్రం పోయటం కష్టం అవుతుంది. ప్రత్యేకించి కుట్లు పడినపుడు సమస్యగా వుంటుంది. అటువంటపుడు మూత్రం పోసేటపుడు జననాంగంపై వేడి నీరు పోస్తూ వుంటే కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. బిడ్డ జననం తర్వాత మహిళకు మొదటి రెండు లేదా మూడు రోజులు మూత్రం అధికంగా వుంటుంది. దీనికి కారణం, గర్భంతో వున్నపుడు శరీరంలోని నీరు బయటకు రావటమే.
బిడ్డ జననం తర్వాత మహిళ స్తనాలలో మార్పు వస్తుంది. తల్లిపాలు పట్టడంతో హార్మోన్ల స్ధాయి మారుతుంది. దీనితో స్తనాలకు రక్త సరఫరా అవటం పాలు ఉత్పత్తి కావటం జరుగుతుంది. మూడు లేదా నాలుగు రోజులకల్లా పాలు అధికంగా స్తనాలలో చేరతాయి. మహిళకు మొదట్లో చాలా అసౌకర్యమనిపిస్తుంది. స్తనాలు క్రమేణా పాలు మోయటానికి వాటిని బిడ్డకు అందించటానికి అలవాటు పడతాయి. ఇక అపుడు ఆమెకు సాధారణంగానే వుంటుంది.



Click it and Unblock the Notifications