Latest Updates
-
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే!
బిడ్డ జననం తర్వాత మహిళలో శారీరక మార్పులు!

ఆమె కటి ప్రదేశం క్రమంగా బలం పుంజుకుంటుంది. కటి ప్రదేశం బలపడటానికి గాను మహిళ పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. జననం తర్వాత మూత్రం పోయటం కష్టం అవుతుంది. ప్రత్యేకించి కుట్లు పడినపుడు సమస్యగా వుంటుంది. అటువంటపుడు మూత్రం పోసేటపుడు జననాంగంపై వేడి నీరు పోస్తూ వుంటే కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. బిడ్డ జననం తర్వాత మహిళకు మొదటి రెండు లేదా మూడు రోజులు మూత్రం అధికంగా వుంటుంది. దీనికి కారణం, గర్భంతో వున్నపుడు శరీరంలోని నీరు బయటకు రావటమే.
బిడ్డ జననం తర్వాత మహిళ స్తనాలలో మార్పు వస్తుంది. తల్లిపాలు పట్టడంతో హార్మోన్ల స్ధాయి మారుతుంది. దీనితో స్తనాలకు రక్త సరఫరా అవటం పాలు ఉత్పత్తి కావటం జరుగుతుంది. మూడు లేదా నాలుగు రోజులకల్లా పాలు అధికంగా స్తనాలలో చేరతాయి. మహిళకు మొదట్లో చాలా అసౌకర్యమనిపిస్తుంది. స్తనాలు క్రమేణా పాలు మోయటానికి వాటిని బిడ్డకు అందించటానికి అలవాటు పడతాయి. ఇక అపుడు ఆమెకు సాధారణంగానే వుంటుంది.



Click it and Unblock the Notifications