Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బిడ్డ జననం తర్వాత మహిళలో శారీరక మార్పులు!

ఆమె కటి ప్రదేశం క్రమంగా బలం పుంజుకుంటుంది. కటి ప్రదేశం బలపడటానికి గాను మహిళ పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. జననం తర్వాత మూత్రం పోయటం కష్టం అవుతుంది. ప్రత్యేకించి కుట్లు పడినపుడు సమస్యగా వుంటుంది. అటువంటపుడు మూత్రం పోసేటపుడు జననాంగంపై వేడి నీరు పోస్తూ వుంటే కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. బిడ్డ జననం తర్వాత మహిళకు మొదటి రెండు లేదా మూడు రోజులు మూత్రం అధికంగా వుంటుంది. దీనికి కారణం, గర్భంతో వున్నపుడు శరీరంలోని నీరు బయటకు రావటమే.
బిడ్డ జననం తర్వాత మహిళ స్తనాలలో మార్పు వస్తుంది. తల్లిపాలు పట్టడంతో హార్మోన్ల స్ధాయి మారుతుంది. దీనితో స్తనాలకు రక్త సరఫరా అవటం పాలు ఉత్పత్తి కావటం జరుగుతుంది. మూడు లేదా నాలుగు రోజులకల్లా పాలు అధికంగా స్తనాలలో చేరతాయి. మహిళకు మొదట్లో చాలా అసౌకర్యమనిపిస్తుంది. స్తనాలు క్రమేణా పాలు మోయటానికి వాటిని బిడ్డకు అందించటానికి అలవాటు పడతాయి. ఇక అపుడు ఆమెకు సాధారణంగానే వుంటుంది.



Click it and Unblock the Notifications











