Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
బేబీ పుట్టిన వెంటనే మహిళలో మార్పులు!

గర్భాశయంలో నిండుగా రక్తనాళాలు ఇప్పటివరకు ప్లసెంటా ద్వారా బిడ్డకు ఆహారాన్ని అందించినవి వుంటాయి. ఇవి బేబీ బయటకు రాగానే రక్తస్రావం ఆగి మూసుకుపోవాలి. మహిళకు సుమారు ఆరు వారాలవరకు రక్తస్రావం కనపడుతూనే వుంటుంది. బొడ్డుతాడు చివరి ముక్క బయటకు రాగానే ఇక గర్భాశయం కుచించుకుపోవటం గట్టిపడటం మొదలుపెడుతుంది. నర్సులు గర్భాశయ గట్టితనాన్ని మహిళ ఆస్పత్రి నుండి బయటకు వచ్చేముందుగా అనేకమార్లు పరీక్షిస్తారు. గర్భాశయం గట్టిపడింది అంటే రక్తనాళాలు అన్నీ మూసుకుపోయినట్లే భావించాలి.
గర్భాశయం క్రమేణా దాని సాధారణ స్ధితికి చేరుతుంది. దీని సాధారణ సైజు 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు మాత్రమే వుంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మహిళ శరీరంలోని ద్రవాలు త్వరగా ఆగిపోతాయి. ఆమె తరచుగా మూత్రం చేస్తుంది. మొదటి మూత్రం ఆమెకు చాలా నొప్పి అనిపిస్తుంది.
బిడ్డ పుట్టిన తర్వాత, హార్మోన్ల స్ధాయి కూడా క్రమేణా సాధారణ స్ధితికి చేరుతుంది. అప్పటివరకు ఉబ్బెత్తుగా వున్న చర్మం వాపు తగ్గిపోతుంది. బరువుకూడా సాధారణంగా తగ్గుతుంది. ఈ సమయంలో ఆమెకు కేలరీల లిమిట్ పెట్టరాదు. వ్యాయామాలు ఆరు వారాల తర్వాత వైద్యుల సలహాపై చేయవచ్చు.



Click it and Unblock the Notifications