Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎగ్ పరోటా

గుడ్లు: 4(ఉడికించినవి)
బంగాళాదుంపలు: 3(ఉడికించినవి)
గోధుమపిండి: 1/2 kg
మైదా: 1/4 kg
అరటి పళ్ళు: 2
అల్లం: చిన్న పీస్
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సిరిపడా
కారం: 1 tbsp
కొత్తిమిర: 1/2 cup
ఆయిల్: కావలసినంత
తయారు చేయు విధానాము:
1. గోధుమ పిండి, మైదాపిండి కాస్త వెచ్చటి నూనె, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపాలి. ఈ పిండి కలిపేటప్పుడే అరటిపళ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కలపాలి. పిండి పళ్లు బాగా కలిసేటట్టు కలిపి, తడి బట్టలో చుట్టి పెట్టాలి.
2. అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర, కారం, వేసి కచపచ దంచాలి.
3. ఆ మిశ్రమాన్ని ఉడికిన బంగాళాదుంపలు చిదిపి, ఉడికిన గుడ్ల ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా ఉప్పు చేర్చి అన్నింటిని కలిపి మసాలా ముద్దలా తయారుచేయాలి.
4. మొదటే తయారు చేసి పెట్టుకొన్న గోధుమ, మైదా ముద్ద నుండి కొద్దిగా పిండి తీసుకొని ముద్దలా తయారు చేయాలి. ఉండను చిన్నగా వత్తి మధ్యలో ఆలు ఎగ్ మిశ్రమం వుంచాలి. నాలువైపులా అంచులు మూసి, మళ్లీ ఉండలా చేయాలి.
5. ఇప్పుడ ఈ ఉండను చపాతీలా చెత్తోనే వత్తుకోవాలి. స్టౌ పైన పాన్ పెట్టి నెయ్యి లేదా ఆయిల్ వేసి దోరగా వేయించాలి అంతే ఎగ్ పరోటా రెడీ.



Click it and Unblock the Notifications











