Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
రొయ్యల ఇగురు
Non Veg
oi-Saraswathi N
By Sindhu

ఉల్లిపాయలు - 4
పచ్చిమిరప - 2
అల్లం వెల్లుల్లి - 2 tsp
కరివేపాకు - 2 tsp
కొబ్బరి పొడి - 3 tbsp
గరం మసాలా - 1 tsp
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
ఉప్పు తగినంత
నూనె - 3 tbsp
1. మొదట గా రొయలను వేడి నీటిలో వేసి పైపొట్టు వలిచి రొయ్యలు శుభ్రంగా కడిగి వుంచుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించి రొయ్యలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.
3. నీరంతా ఆవిరిలో ఇమిరి మసాలా బాగా వేగాక ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించాలి.
4. రొయ్యలు ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా కలిపి మరి కొద్ది సేపు ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: ఉల్లిపాయలు పచ్చిమిరప అల్లం వెల్లుల్లి కరివేపాకు కొబ్బరి పొడి గరం మసాల పసుపు కారం ఉప్పు నూనె రొయ్యలు royyalu onions green chilli ginger garlic coconut garam masaala turmeric salt
Story first published: Saturday, November 14, 2009, 15:41 [IST]
Other articles published on Nov 14, 2009



Click it and Unblock the Notifications











