Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆలూ కచోరి
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళా దుంపలు: 250 grms
మొక్క జొన్న పిండి: 50 grms
కొబ్బరి తురుము: 200 grms
నూనె : 25 grms
పంచదార : 50 grms
నిమ్మరసం : 1 tsp
పచ్చిమిరపకాయలు : 8
నూనె : వేయించడానికి తగినంత
ఉప్పు : రుచికి సరిపడ
తయారు చేయు విధానము:
1. ముందుగా బంగాళాదుంపలను ఉడికించి, పై పొట్టు తొలగించి చిదిమి పెట్టుకోవాలి.
2. చిదిమిన బంగాళాదుంపకి మొక్క జొన్న పిండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కొత్తిమిర, నిమ్మ రసం, పంచదార, ఉప్పు వేసి కాసేపు వేయించాలి.
4. ముందుగా తయారు చేసి పెట్టుకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని అరచేతిలో ఉంచుకొని వాటిని గుండ్రంగా చేసి కొద్దిగా నొక్కి మధ్యలో కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టి చుట్టేయాలి.
5. పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఒక్కొక్కటి తీసుకొని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే ఆలు కచోరి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బంగాళాదుంపలు మొక్కజొన్న పిండి కొబ్బరి తురము నూనె పంచదార నిమ్మరసం పచ్చిమిర్చి potato cornflour coconut oil sugar lime juice salt
Story first published: Tuesday, October 5, 2010, 12:10 [IST]
Other articles published on Oct 5, 2010



Click it and Unblock the Notifications











