Just In
- 1 hr ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 7 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 7 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 12 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
రా మ్యాంగో- బనానా షర్బత్: సమ్మర్ స్పెషల్
ఎండలో కాసేపు అలా బయటికెళ్లి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనసు శీతలపానీయాలవైపు లాగుతూ ఉంటుంది. నిమ్మరసం, మజ్జిగ ఎప్పుడూ తాగేవే. కాస్త వెరైటీగా ఇంకేదైనా అనుకునే వారికోసం ఇంట్లోనే పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసుకోవచ్చు.
వేసవిలో ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక కలుగుతున్నట్లు అనిపిస్తుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్ జిల్మనిపించేలా ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది.
అటువంటి సమయంలో చల్ల..చల్లగా .. మీ నోటికి అందాలి ఆమ్ కా రస్నా. కాస్త వెరైటీగా మరింత ఎనర్జీని అందివ్వడానికి ఆ మ్యాంగ్ షర్బత్ లో అరిటి పండ్ల ముక్కలు జోడిస్తే, ఇది ఒంట్లో వేడిని చల్లబరిచి, తేలికగా అరిగిపోయే డ్రింక్. ట్రై చేయండి. టేస్ట్ చేయండి.
కావలసిన
పదార్థాలు
:
పచ్చి
మామిడికాయ:
1
అరటిపండు
:
1
పంచదార
:
1/2cup
జీలకర్ర
పొడి
:
1/2
tsp
మిరియాల
పొడి
:
1/2
tsp
ఉప్పు:
రుచికి
తగినంత
తయారుచేయు
విధానం
:
1.
ముందుగా
అరటిపండును
చిన్న
చిన్న
ముక్కలుగా
కట్
చేసి
పక్కన
పెట్టుకోవాలి.
2.
తర్వాత
మామిడి
కాయ
తొక్క
తీసి
ముక్కలుగా
కట్
చేసుకోవాలి.
లేదా
తురుము
కోవచ్చు.
3.
ఇప్పుడు
ఈ
ముక్కలు,
పంచదార
కలిపి
మిక్సీలో
వేసి
మెత్తగా
పేస్ట్
చేసుకోవాలి.
4.
తర్వాత
నీరు
పోసి
పల్చని
జ్యూస్లా
బ్లెండ్
చేయాలి.
5.
దీన్ని
గ్లాసులోకి
వడపోసుకుని
అరటిపండు
ముక్కలు
వేయాలి.
6.
ఆపైన
జీలకర్ర
పొడి,
మిరియాల
పొడి,
ఐస్
ముక్కలు
వేసి
సర్వ్
చేయాలి.
వేసవిలో
ఈ
షర్బత్
శరీరాన్ని
చల్లబరుస్తుంది.
డీహైడ్రేషన్
సమస్యను
నివారిస్తుంది.