Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అధిక జిడ్డు..కాలుష్యం నుండి బయటపడం ఎలా?

1. పాల మీగడను రెండుగంటల ముందుగా ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత తీసి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. దీని వల్ల చర్మంపై పేరుకున్న రుమ్ముధూళి తొలగిపోయి శుభ్రపడుతుంది.
2. కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం పొడి కలిపి ముఖం, మెడ చేతులకు పట్టించడంది. అరగంటయ్యాక స్నానం చేయండి. దీని వల్ల చర్మానికి తాజాదనం అందుతుంది. మృదువుగానూ మారుతుంది.
4. ముఖంపై అధికజిడ్డు, మురికి పేర్కొని..కళ్లకింది నల్లని వలయాలు బాధిస్తుంటే రెండు టీస్పూన్ల పాలపొడిలో, 1టీస్పూన్ తేనె కలిపి గంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తరువాత ముఖానికి పూతలా రాయాలి. అరగంట అయ్యాక చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు ఎంతో మార్పు కనిపిస్తుంది.
5. స్నానానికి అరగంట ముందుగా నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని శరీరానికి రాసుకొని చూడండి తేటగా మారిని మేని కాంతి మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications











