Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
అధిక జిడ్డు..కాలుష్యం నుండి బయటపడం ఎలా?

1. పాల మీగడను రెండుగంటల ముందుగా ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత తీసి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. దీని వల్ల చర్మంపై పేరుకున్న రుమ్ముధూళి తొలగిపోయి శుభ్రపడుతుంది.
2. కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం పొడి కలిపి ముఖం, మెడ చేతులకు పట్టించడంది. అరగంటయ్యాక స్నానం చేయండి. దీని వల్ల చర్మానికి తాజాదనం అందుతుంది. మృదువుగానూ మారుతుంది.
4. ముఖంపై అధికజిడ్డు, మురికి పేర్కొని..కళ్లకింది నల్లని వలయాలు బాధిస్తుంటే రెండు టీస్పూన్ల పాలపొడిలో, 1టీస్పూన్ తేనె కలిపి గంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తరువాత ముఖానికి పూతలా రాయాలి. అరగంట అయ్యాక చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు ఎంతో మార్పు కనిపిస్తుంది.
5. స్నానానికి అరగంట ముందుగా నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని శరీరానికి రాసుకొని చూడండి తేటగా మారిని మేని కాంతి మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications