Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే
తినే కూరలు రసాయన రహితమేనా?

1. వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, వాసన, రంగు మొదలైనవాటికి చెక్ చేయాలి. కూరగాయలపై పెస్టి సైడ్ చల్లకపోయినప్పటికి, వాటిని పండించే భూమి కూడా పెస్టిసైడ్ ల నుండి దూరంగా వుండాలి. అంటే సుమారు 3 లేదా 4 సంవత్సరాలు భూమిలో పెస్టిసైడ్ లు చల్లరాదు.
2. కూరలను వేడి నీటితో కడగండి, లేదా తరిగి వాటిని ఉడకపెట్టండి. క్రిములు నశిస్తాయి. కొన్నిటికి తొక్క కూడా తీయాలి. అయితే తొక్క అధికంగా తీస్తే పోషక విలువలు పోయే ప్రమాదం కూడా వుంది.
3. కూరలను దుకాణాలలో వివిధ వ్యక్తులు కూడా చేతితో పట్టుకుంటారు కనుక కొన్న వాటిని తప్పక శుభ్రం చేయాలి.
4. కూరగాయలు శుభ్ర పరచాలంటే వాటిని నీరు వినేగర్ కలిపిన నీటిలో నానపెట్టండి. తర్వాత మంచినీటితో కడిగితే, క్రిములు పూర్తిగా నశిస్తాయి. మరిగే నీటితో కూరగాయలను కడిగితో వాటిలోని పోషక విలువలు నశిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











