Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
పవన్ కళ్యాణ్ అనే నేను.. వైరల్ అవుతోన్న పవన్ ప్రమాణ స్వీకార వీడియో..!
ఆంధ్రప్రదేశ్లో మంత్రుల ప్రమాణస్వాకార సమయంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రమాణ స్వీకారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాన్ అనే నేను హ్యాష్ట్యాగ్ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా వేధికల్లో ట్రెండ్ అవుతోంది. పవన్ ప్రామణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకావడం, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావడం విశేషం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
కొన్ని సంఘటనల్లో వచ్చే ట్విస్టును చూసని తరువాత నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది, కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా వస్తుంది. అలాంటి సంఘటనే తెలంగాణలోని హన్మకొండలో జరిగింది. హన్మకొండలో కోవెలకుంట రెడ్డోపురం వద్ద ఒక చెరువు వుంది. ఆ చెరువు ఒడ్డు దగ్గర నీళ్లల్లో ఎవరో శవం తేలుతున్నట్టు స్థానికులకు అనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటనా ప్రదేశానికి వెళ్లారు.
చెరువు ఒడ్డ దగ్గర తేలుతున్న అతని శరీరం చేతులు పట్టుకొని బయటకు లాగడానిక ప్రయత్నించారు, అప్పుడే శవమనుకున్న అతను ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. దీంతో అక్కడ పోలీసులతో పాటు అందరూ షాక్కు గురయ్యారు. కొందరు ఒక్కసారిగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
చెరువులో అలా పడిపోయిన వ్యక్తి నెల్లుూరుకు చెందిన వాడిగా గుర్తించారు. క్వారీలో 12 గంటలు పనిచేసి బాగా అలసిపోయానని, అందుకే నిద్రకోసం నీళ్లల్లో చల్లా పడుకున్నట్లు అతని పోలీసులకు చెప్పాడు. ఈ వీడియో అప్లోడ్ అయిన కొన్ని నిమిశాల్లోనే లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజెన్లు విచిత్రంగా కామెంట్ చేస్తున్నారు. తాగిన వ్యక్తి ఎప్పుడూ మునిగిపోడని భావించాలని ఒకరు, అందరికీ పెద్ద సినిమా చూపించాడని మరొకరు కామెంట్ చేశారు.
బయట ఎండలు భరించలేక ముగ్గురు ఏసీ వున్న ఎస్బీఐ ఏటీమ్లో నిద్రపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. నెటిజెన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం విద్యుత్తును సరిగ్గా సరఫరా చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని కాబట్టి పంజాబ్ ప్రభుత్వం విద్యాత్తును సకాలంలో అందించాలని కామెంట్ చేశారు.
చాలా ఏటీఎంలో సెక్యురిటీ గార్డులను పెట్టకోవడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మరో యూజర్ కామెంట్ చేశారు. అయితే కొంతమంది ఈ వీడియోను ఎస్బీఐ సిబ్బందికి ట్యాగ్ చేయడంతో ఎస్పీఐ అధికారులు స్పందించారు. పంజాబ్లోని ఈ ఏటీఎం ఎక్కడుందో చెబితే దగ్గరలోని బ్రాంచ్ వారికి తగిన చర్యలు తీసుకోవాలని అదేశిస్తామని ఎస్బీఐ స్పందించింది.



Click it and Unblock the Notifications