Year Ender 2022: ఈ ఇండియన్ ఫుడ్స్ పై చేసిన వింత ప్రయోగం వైరల్ గా మారింది

Year Ender 2022: ఈ ఇండియన్ ఫుడ్స్ పై చేసిన వింత ప్రయోగం వైరల్ గా మారింది

మరికొద్ది రోజుల్లో 2022వ సంవత్సరం చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ ఏడాది వైరల్‌గా మారిన ఫుడ్స్‌ను పరిశీలిస్తే.. కొన్ని వింత కాంబినేషన్ ఫుడ్స్ వైరల్‌గా మారాయి.. ఆ వైరల్ ఫుడ్ కాంబినేషన్‌లో కొన్నింటిని మీరు రుచి చూసి ఉండవచ్చు.

కొన్ని ఫుడ్ కాంబినేషన్‌లు మీరు వాటిని తినవచ్చా అని మీరు ఆశ్చర్యానికి గురిచేస్తాయి, ఈ సంవత్సరం వింత కాంబినేషన్‌తో కూడిన ఏ ఆహారాలు వైరల్ అయ్యాయో చూద్దాం:

ఫ్రూట్ టీ

ఫ్రూట్ టీ

జింజర్ టీ, మసాలా టీ అన్నీ ఓకే కానీ ఫ్రూట్ టీ? ఎప్పుడైనా ప్రయత్నించారా? సూరత్‌లోని ఓ టీ స్టాల్ అలాంటి వింత టీని ప్రయత్నించడం వైరల్‌గా మారింది.

గులావ్ జామును పరోటా

గులావ్ జామును పరోటా

మీరు ఆలూ పరాటా, గోబీ వంటి అనేక రకాల పరాఠాల గురించి విన్నారు..తిన్నారు, కానీ జామున్ పరాటా గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి ప్రయత్నమే ఈ ఏడాది జరిగింది. పరోటాలో గులాబ్ జామూన్ వేసి పంచదార పాకంలో డిప్ చేసి సర్వ్ చేయాలి.

స్ట్రాబెర్రీ సమోసా

స్ట్రాబెర్రీ సమోసా

ఢిల్లీలో స్ట్రాబెర్రీ మరియు బ్లూబెర్రీ సమోసాను ప్రయత్నించారు మరియు ఈ రకమైన సమోసా బాగా ప్రాచుర్యం పొందింది.

మోమోస్ ఐస్ క్రీమ్ రోల్

మోమోస్ ఐస్ క్రీమ్ రోల్

మీరు వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్ రుచి చూసి ఉంటారు, కానీ ఐస్ క్రీమ్ ఫిల్డ్ మోమోస్ గురించి ఎప్పుడైనా విన్నారా, ఈ మోమోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయబడ్డాయి.

మసాలా దోస ఐస్ క్రీమ్ రోల్

మసాలా దోస ఐస్ క్రీమ్ రోల్

మసాలా దోసెల కాంబినేషన్ అంటే చట్నీ, ఆలూ సబ్జీ... ఆ కాంబినేషన్ రుచి బాగుంటుంది... అయితే మసాలా దోసెను ఐస్ క్రీంతో సర్వ్ చేస్తే... మసాలా దోసను ఐస్ క్రీమ్ లో ముంచి తినాలని ఊహించలేరు కదా. అయితే ఈ ఏడాది అలాంటి ప్రయత్నమే జరిగింది.

ఇంకా నయం.. నేను ఇలాంటి వింత ఫుడ్ కాంబినేషన్ ట్రై చేయలేదు, మీరు రుచి చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి...

Story first published: Wednesday, December 14, 2022, 15:28 [IST]
Desktop Bottom Promotion