Latest Updates
-
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది?
వెజిటెబుల్ కిచిడీ
Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం: 2cups
పెసరపప్పు: 1 cup
దాల్చిన చెక్క: 4 inch
లవంగాలు: 5
ఎండు మిరపకాయలు: 2
బే ఆకులు: 2
జీలకర్ర: 1 tbsp
ఆవాలు: 1tsp
అల్లం వెల్లులి పేస్ట్: 1 tsp
బఠాణీలు: 150 grms
క్యారెట్: 1
ఉల్లిపాయలు: 3
కారం: 1 tsp
పసుపు: 1 tsp
గరం మసాలా: 1 tsp
నూనె: 2 tbsp
నీరు: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు పద్దతి:
1. బియ్యం, పప్పు కడిగి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవా.
2. ఒక పాత్రలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక, మిగతా సుగంధ దినుసులన్నీ వేయాలి.
3. కూరగాయ ముక్కలు, బఠాణీలువేసి వేయించి కొద్దిసేపు సెగ తగ్గించి వుంచాలి. బియ్యం, పప్పువేసి, పది నిమిషాలు వేయించి ఐదు కప్పుల నీరుపోసి, ప్రెషర్కుక్కర్లో మూడువిసల్స్ వచ్చేవరకు ఉడికించాలి అంతే వెజిటేబుల్ కిచిడి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యం పెసరపప్పు క్యారెట్ బఠాణీ ఉల్లిపాయ పసుపు గరం మసాలా నీరు ఉప్పు rice gramdal carrot green peas onions turmeric garam masala ginger garlic
Story first published: Monday, July 5, 2010, 14:51 [IST]
Other articles published on Jul 5, 2010



Click it and Unblock the Notifications











