Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
అందమైన భార్యకు అక్రమ సంబంధం ఉందని అర్దరాత్రి బెడ్ రూమ్ లో భర్త ఏం చేశాడంటే ?
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అనుకుంటారు. చాలా మంది దంపతులు కూడా వారి సంసారం సుఖంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, పిల్లలతో కలిసి హ్యీపీగా జీవితం గడిపేయాలని దంపతులు అనుకుంటారు. అయితే ఇక్కడ దంపతుల మధ్య తేడా కొట్టింది. దంపతుల మొండి పట్టింపులతో మొదటికే మోసం వచ్చింది
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని లక్ష్మీ అనే మహిళ నివాసం ఉంటున్నది. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీ కుటుంబ సభ్యులు నింగప్ప అనే వ్యక్తితో నీ పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నామని ఆమెకు చెప్పారు. తరువాత పెళ్లిచూపులు జరిగాయి. పెళ్లి చూపులు తరువాత పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని లక్ష్మీ, నింగప్ప వారి కుటుంబ సభ్యులకు చెప్పారు.

ఉన్నంతలో ఉన్నంత అంటూ గ్రాండ్ గానే లక్ష్మీ, నింగప్పల వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తరువాత లక్ష్మీతో ఆమె భర్త నింగప్ప సంతోషంగానే కాపురం చేశాడు. రెండు సంవత్సరాల క్రితం భార్య లక్ష్మీకి అక్రమ సంబంధం ఉందని, ఆమె తనను మోసం చేస్తోందని నింగప్పకు అనుమానం వచ్చింది. కొంతకాలం పాటు భార్య లక్ష్మీకి ఎలాంటి అనుమానం రాకుండా ఆమె మీద నిఘా వేశాడు.
భార్య లక్ష్మీ సీక్రేట్ ల గురించి తెలుసుకున్న నింగప్ప ఆమెను చంపేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డిసైడ్ అయ్యాడు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన నింగప్ప భోజనం చేసి నిద్రపోయాడు. లక్ష్మీ కూడా భోజనం చేసి నిద్రపోయింది. అర్దరాత్రి చిన్నగా ఇంటి తలుపు తీసిన నింగప్ప బయటకు వెళ్లి పెద్ద బండరాయి తీసుకుని వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భార్య లక్ష్మీ తల మీద వేశాడు.

విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై లక్ష్మీ చనిపోయింది. అక్రమ సంబందం పెట్టుకుని మోసం చేసిన భార్య లక్ష్మీ ప్రాణం పోయిందని తెలుసుకున్న నింగప్ప తరువాత గ్రామం సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబందం విషయంలో దంపతులు జీవితాలు ఇలా ముగిసిపోయాయి. కొన్ని నెలల క్రితం నిన్ను చంపేస్తాను అని నింగప్ప అతని భార్య లక్ష్మీని బెదిరంచాడని, చివరికి అతను అన్నంతపని చేశాడని ఆమె బందువులు అంటున్నారు.



Click it and Unblock the Notifications











