Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హిందు సాంప్రదాయంలో మరణం తర్వాత శరీరాన్నిదహనం చేస్తారెందుకు?
ఒక వ్యక్తి యొక్క గత కర్మలు మరియు తన ప్రాపంచిక విధుల ముగింపు అధ్యాయం ఉంటుంది. ఇది సంస్కృతి నుండి సంస్కృతికి మారుతుంది. దీని మార్గాలు దుఃఖము కలిగిస్తాయి. హిందువులు మరణించిన వారిని దహనం చేస్తారు. ముస్లింలు మరియు క్రైస్తవులు పాతి పెడతారు. ఈ విధంగా చేయుట వలన గత కర్మలు మాయం అవుతాయి. అక్కడ మరణించిన వారి శవం ఉంటే రాబందులు తింటాయి.
కర్మ ఏదైనా ఆచరించటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు హిందూమతంలో శవాన్ని తగులబెట్టడం అనేది ఇతర విశ్వాసాల ప్రజలకు ఆసక్తికి తావిస్తోంది. హిందూమతంలో వ్యక్తి యొక్క గత కర్మలతో సహా అనేక ఇంద్రియాలు ప్రత్యేకంగా ఉంటాయి.
మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు:క్లిక్ చేయండి
కాబట్టి,మరణించిన తర్వాత హిందువులు తమ శరీరాన్ని ఎందుకు దహనం చేస్తారో చదవి తెలుసుకోండి.

ఒక ముఖ్యమైన సంస్కారం
అంతిమ సంస్కారం అనేది ఒక వ్యక్తి యొక్క గత సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఇది ఇతర ప్రపంచానికి ఒక మార్గం. అందువల్ల ఈ అంత్యక్రియలను చాలా జాగ్రత్తతో నిర్వహిస్తారు.
తర్వాత ప్రపంచం
హిందువులు మరణం తర్వాత మరో ప్రపంచం ఉందని నమ్ముతారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ప్రపంచంలో తిరుగుతుందని,అలాగే పునర్జన్మ పొందటానికి వేచి ఉంటుందని నమ్ముతారు. అతడు/ఆమె ఈ నైతిక ప్రపంచంలో నుండి విముక్తి కలిగించటానికి అంత్యక్రియలను చేస్తారు.
అంత్యక్రియల ఆలోచన
మృతదేహం దహనం అనే ఆలోచనకు కారణం ఏమిటంటే,దాని మునుపటి శరీరంతో ఎటువంటి అనుబంధం లేకుండా ఆత్మకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆత్మలు ప్రపంచంలో ఎంటర్ అవటం మరియు మళ్లీ పుట్టుక వంటివి జరగవచ్చు. కాబట్టి శరీరాన్ని దహనం చేస్తే,పుట్టినప్పటి నుండి అన్ని సంబంధాలను వేరుచేసి మరియు ఆత్మ మరో ప్రపంచానికి బయలుదేరతీయవచ్చు.
మరణ భయాన్నివదిలిపెట్టి జీవితాన్ని ప్రారంభించండి:క్లిక్ చేయండి
పవిత్రమైన నిప్పు
హిందూమతంలో నిప్పును పవిత్రంగా భావిస్తారు. శరీరం మొత్తం కాలిపోయిన తర్వాత అక్కడ ఏమి మిగలదు. శరీరం ప్రాధమికంగా ఐదు అంశాలతో సృష్టించబడింది. స్మశానంలో ఇవన్నీ కరగటానికి సమయం పడుతుంది. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కాబట్టి,శరీరంను దహనం చేస్తే,ఆత్మ సులభంగా మరియు వేగంగా ఈ పుట్టిన తన సంబంధాలు నుండి విముక్తి పొందుతుంది.
అందువలన,హిందువులు ఆత్మ భౌతిక ప్రపంచ సంబంధాలు నుండి విముక్తి పొంది తరువాతి ప్రపంచానికి కదలడానికి వారు చనిపోయిన తర్వాత దహనం చేస్తారు. సమయం కోసం వేచి ఉండి మళ్లీ జన్మించటం మంచిది.



Click it and Unblock the Notifications











