Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
అశ్వత్థామను శ్రీకృష్ణుడు మరణం లేకుండా ఎందుకు శపించాడో తెలుసా..?
కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా లక్ష మంది చనిపోవడం వల్ల ఇటు పాండవులకు అటు కౌరవులకు చాలా అసహ్యం కలిగింది.అశ్వత్థామకు అయినా కోపం ఆగలేదు. నిద్రపోతున్న పిల్లను చంపాడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు చావు వుండకూదని శపించాడు. అతను పగతోనే చేసిన తప్పు కాబట్టి అదే బాధతో జీవితం మొత్తం అలాగే చావు లేకుండా వుండాలని శపించాడు.
డబ్బు సంతోషం వుండగానే చాలా సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ చావు రాకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మనం పరిగణించాలి.10 లక్షల సంవత్సరాల వరకు మీరు చావకుండా ఇక్కడే వుంటే అది చాలా దారుణంగా వుంటుంది. చావు లేకపోవడం వల్ల చాలా ఘోరంగా వుంటుంది. అది పెద్ద శిక్షతో సమానం. అందుకే కృష్ణుడు అశ్వద్ధామను నువ్వెప్పుడు అపరాధ భావంతోనే జీవించాలని శపించాడు.

యుధ్ధం జరిగినప్పుడు మనిషిలో చాలా ఘోరమైన ఆలోచనలు వుంటాయ్. యుద్ధం జరక్కుడా ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఒక సారి యుద్ధం మొదలైన తరువాత కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. యుద్ధం పోరాడక తప్పదు అందువల్ల పోరాడారు. ఈ పోరాటంలో చాలా మంది చనిపోయారు. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అన్ని రకాల మనుషులు మరణించారు. కానీ యుద్ధం తరువాత వెళ్లి పిల్లలను చంపితే వారు ఎప్పుడూ బాధలోనే వుండాలి అని కృష్ణుడు అలా శపించాడు.
యుద్ధం ఓడిపోయారనే బాధతో అశ్వద్ధామ అలా చేశాడు. గెలిచి వుంటే అలాంటి పనులు చేసేవాడు కాదు. ఓడిపోతూ వెళ్లి బాధతో పిల్లలను చంపాడు. మనం యుద్దం చేస్తాము. ఓడిపోతాం, గెలుస్తాం. కానీ ఓడిపోయిన తరువాత అది తట్టుకోలేక రాత్రి పడుకున్న పిల్లలను చంపుతానడం చాలా ఘోరం. శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. కొన్ని చెడ్డపనులు చేసిన వారికి కూడా కొన్ని శిక్షలు వేసి తప్పించవచ్చు. కానీ అశ్వద్ధామకు మాత్రం వేరే మార్గం లేదు. శాశ్వతంగా అలాగే జీవించాలని శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు శాపం పెట్టాడు.
అశ్వథ్తాముడు మహాభారతంలో ద్రోణుడికి కొడుకు. ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన శిశ్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మొత్తం ముగ్గురు కౌరవులు మాత్రమే మిగుల్తారు. ఆ ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలను ప్రముఖ పండితులు, ఇంటర్నెట్ నుంచి సేకరించినవి. కాబట్టి మేము వీటిని ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications