Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సమ్మర్ మాంగో ఫ్రూట్ ఫేషియల్స్....!

1. మామిడిపండు ముక్కలు: మెదటగా మామిడి పండ్లను కట్ చేసి ముఖం, చర్మం మీద స్ర్కబ్ చేయాలి. అరగంట తర్వాత మొదట పచ్చిపాలతోడి శుభ్రం చేసి..చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్నట్లైతే పొడిబారిన చర్మం సున్నితంగా తయారవుతుంది.
2. మామిడిపండు-పెరుగు ఫేస్ మాస్క్: బాగాపండిన మామిడిపండును గుజ్జులా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు పాటు వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్నట్లైతే సమ్మర్ లో వేడి నుండి కమిలిన చర్మాన్ని కాపాడుకోవచ్చు, ఇలా తరచూగా లేద ఒక వారానికి 3సార్లు వేసుకోవాలి.
3. మామిడి పండు-ఎగ్ షేషియల్: మామిపండును గుజ్జులా చేసి అందులో ఎగ్ వైట్ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ముఖం, మొడమీద అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుకొన్నట్లైతే చర్మానికి మెరుపునిస్తుంది.
4. ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్ ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications











