Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సంతోషంగా జీవించడానికి పండ్లు, కూరగాయలు ముఖ్యమని వెల్లడించిన పరిశోధనలు..
జీవితం సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేస్తున్నారు.
రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.
ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరైతే పండ్లు మరియు కూరగాయలు తినకుండా ఉంటారో అలాంటి వారు, ఒక రోజులో 8విడతలుగా పండ్లను , పచ్చికూరలన తీసుకోవడం వల్ల జీవనశైలి మెరుగ్గా తయారవుతుంది.
సాధారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంటారు. మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు.
కాబట్టి, ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం ’’వెంటనే ప్రారంభించాలని ఓస్వాల్డ్ సూచిస్తున్నారు.
రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకునే వారిలో పెద్ద మొత్తంలో ప్రతికూలంగా మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందించినట్లు పరిశోధనల్లో నోట్ చేసుకున్నారు.

ఇప్పుడు తీసుకునే తాజా పండ్లు మరియు కూరగాయల వల్ల , కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలుండవని’’ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ లాండ్ ప్రొఫసర్ రెడ్జో మ్యూజిస్ ’’ నోట్ చేసుకున్నారు.
నిత్యజీవితంలో ఎక్కువగా పండ్లను, కూరగాయలను తినే వారి ఆరోగ్య విషయాలను ఆరోగ్య నిష్ణాతులు ఫలితాలను పొందుపర్చుకున్నారు, ప్రత్యేకంగా అభివ్రుద్ది చెందుతున్న ప్రపంచంలో ముఖ్యంగా నగరాల్లో ఉండే వారు అనారోగ్యకరమైన డైట్, తీసుకుంటున్నట్లు, అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేపర్ లో ప్రచురించింది.
కొన్ని పరిశోధనల్లో ఫుడ్ డైటరీని అనుసరించే వారిలో 12, 385 మందిని ఎంపిక చేసుకున్నది.
రెగ్యులర్ డైట్ లో పండ్లు, కూరగాయలు తినే వారిలో సంతోషంగా జీవించడంతో పాటు, ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితాన్ని నోట్ చేసుకున్నారు .
వీటన్నిటిలో, రెగ్యులర్ డైట్ లో రోజూ 8 విడతలుగా పండ్లు కూరగాయలు తినే వారు, వాస్తవికంగా సంతోకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు నిర్ధారించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications