Latest Updates
-
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026
మహిళల్లో ముఖం మీద వెంట్రుకల నివారణకు...

గోధుమపిండి, పసుపు సమానంగా తీసుకుని అందులో సెసమ్ ఆయిల్ వేసి కలిపి ముఖానికి పట్టిస్తే కనుబొమ్మల మధ్య, గడ్డం, చెంపల మీద, పెదవుల మీద ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. పచ్చి పాలలో పచ్చి పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుంది, ఎండలో తిరగడం వలన నల్ల బడిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. అంతేకాక ఇందులో పసుపు ఉండడం వలన ముఖం పై ఉండే అవాంచిత రోమాలను ఇది తొలగిస్తుంది.
కోడి గుడ్డు సొన తీసుకుని అందులో తేనె కలిపి బాగా గిలకొట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మృదువుగా తయారవడమేకాక క్రమంగా ముఖం పై ఉన్న ముడతలూ తగ్గుతాయి. టొమాటో రసం, పెరుగు సమానంగా తీసుకుని అందులో కొంచెం బార్లీ పొడి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖం మీద ముడతలు ఎక్కువుగా ఉంటే కొంచెం క్యాబేజి రసం తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాస్తూ ఉండాలి.



Click it and Unblock the Notifications