Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పాలతో పసిడి వన్నెలు...

1. గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారిక చక్కటి ఫలితం ఉంటుంది.
2. ఒక టీస్పూను తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృ దువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృతకణాలను తొలగించి..చర్మానికి తేమనందిస్తుంది.
3. బాగా పండిన అరటి పండు గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చటినీళ్లతో కడిగేస్తే చర్మం మొత్తబడుతుంది. రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి పూతవేసుకోవాలి. ఆరాక శుభ్రపరిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ వేడి చేసి..అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది.
5. నీళ్లను వేడి చేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్ది సేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటినీటితో ముఖం కడుక్కుంటే..ఈ కాలంలో చర్మానికి తేమ అందుతుంది.



Click it and Unblock the Notifications