Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాలతో పసిడి వన్నెలు...

1. గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారిక చక్కటి ఫలితం ఉంటుంది.
2. ఒక టీస్పూను తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృ దువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృతకణాలను తొలగించి..చర్మానికి తేమనందిస్తుంది.
3. బాగా పండిన అరటి పండు గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చటినీళ్లతో కడిగేస్తే చర్మం మొత్తబడుతుంది. రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి పూతవేసుకోవాలి. ఆరాక శుభ్రపరిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ వేడి చేసి..అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది.
5. నీళ్లను వేడి చేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్ది సేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటినీటితో ముఖం కడుక్కుంటే..ఈ కాలంలో చర్మానికి తేమ అందుతుంది.



Click it and Unblock the Notifications











