Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
పాలతో పసిడి వన్నెలు...

1. గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారిక చక్కటి ఫలితం ఉంటుంది.
2. ఒక టీస్పూను తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృ దువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృతకణాలను తొలగించి..చర్మానికి తేమనందిస్తుంది.
3. బాగా పండిన అరటి పండు గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చటినీళ్లతో కడిగేస్తే చర్మం మొత్తబడుతుంది. రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి పూతవేసుకోవాలి. ఆరాక శుభ్రపరిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ వేడి చేసి..అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది.
5. నీళ్లను వేడి చేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్ది సేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటినీటితో ముఖం కడుక్కుంటే..ఈ కాలంలో చర్మానికి తేమ అందుతుంది.



Click it and Unblock the Notifications