Latest Updates
-
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.!
మండే ఎండల్లోనూ శరీరం తాజాగా.....

1. స్నానం చేసేటపుడు నీటిలో కాస్త గ్లిజరిన్ వేయండి. ఇందువల్ల శరీరం తాజాగా ఉంటుంది.
2. మామిడిపండు రసం నాలుగు చెంచాలు తీసుకుని, దీనికి అరచెంచా పసుపు కలపండి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేస్తే, మొటిమలు, వాటితాలూకు మచ్చలు నివారిస్తుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
3. శిరోజాలలో జిడ్డు తొలగి బాగా కనపడాలనుకునేవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. కప్పు హెన్నా పొడిలో పావు కప్పు కాఫీగింజల పొడి, చెంచా వెనిగర్ చేర్చి వేడినీటితో ముద్దగా చేసి, దీనిని నిద్రించేముందు జుట్టు మొత్తానికి పట్టించి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకోవాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి.
4. సెనగపప్పును బరకగా మర పట్టించాలి. ఈ పిండిని కప్పు తీసుకుని చెంచా నిమ్మరసం, రెండుచెంచాల పాలు కలపాలి. దీనిని స్నానం చేసేటపుడు నలుగులా ఉపయోగించవచ్చు. ఇది చెమటవాససను దూరం చేయడంతోపాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
5. అధికంగా నీరు త్రాగటం వల్ల శరీరానికి కావలసిన నీరు అందించిన వాళ్ళం అవుతాం. దాంతో చర్మం ఫ్రెష్ గా ఉంటుంది . నీరంటే కేవలం దప్పిక తీర్చేదిగా భావిస్తూ రోజుకు గ్లోసో, మహా అయితే రెండు గ్లాసులో నీరు త్రాగేవారు అధికంగా ఉన్నారు మనలో. కానీ మనిషి ారోగ్యం వంతునిగా ఉండాలంటే అధికంగా నీరు త్రాగడం కూడా అవసరం. ఒక రోజుకు 8 నుండి 10గ్లాసుల నీరు త్రాగడం వల్ల మనిషి శరీర ఆరోగ్యం బాగుంటుంది.



Click it and Unblock the Notifications