Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
మండే ఎండల్లోనూ శరీరం తాజాగా.....

1. స్నానం చేసేటపుడు నీటిలో కాస్త గ్లిజరిన్ వేయండి. ఇందువల్ల శరీరం తాజాగా ఉంటుంది.
2. మామిడిపండు రసం నాలుగు చెంచాలు తీసుకుని, దీనికి అరచెంచా పసుపు కలపండి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేస్తే, మొటిమలు, వాటితాలూకు మచ్చలు నివారిస్తుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
3. శిరోజాలలో జిడ్డు తొలగి బాగా కనపడాలనుకునేవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. కప్పు హెన్నా పొడిలో పావు కప్పు కాఫీగింజల పొడి, చెంచా వెనిగర్ చేర్చి వేడినీటితో ముద్దగా చేసి, దీనిని నిద్రించేముందు జుట్టు మొత్తానికి పట్టించి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకోవాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి.
4. సెనగపప్పును బరకగా మర పట్టించాలి. ఈ పిండిని కప్పు తీసుకుని చెంచా నిమ్మరసం, రెండుచెంచాల పాలు కలపాలి. దీనిని స్నానం చేసేటపుడు నలుగులా ఉపయోగించవచ్చు. ఇది చెమటవాససను దూరం చేయడంతోపాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
5. అధికంగా నీరు త్రాగటం వల్ల శరీరానికి కావలసిన నీరు అందించిన వాళ్ళం అవుతాం. దాంతో చర్మం ఫ్రెష్ గా ఉంటుంది . నీరంటే కేవలం దప్పిక తీర్చేదిగా భావిస్తూ రోజుకు గ్లోసో, మహా అయితే రెండు గ్లాసులో నీరు త్రాగేవారు అధికంగా ఉన్నారు మనలో. కానీ మనిషి ారోగ్యం వంతునిగా ఉండాలంటే అధికంగా నీరు త్రాగడం కూడా అవసరం. ఒక రోజుకు 8 నుండి 10గ్లాసుల నీరు త్రాగడం వల్ల మనిషి శరీర ఆరోగ్యం బాగుంటుంది.



Click it and Unblock the Notifications