Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బాడీ పెయిన్స్ కి ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి..?

2.ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్రపడుతుంది.
3. గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.
4. బయటకు వెళ్ళినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినడం మంచిది.
5. ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం మంచిది.
6. ప్రతి రోజూ ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోండి.
7. ఎలర్జీ వల్ల శరీరంపై దుద్దర్లు ఏర్పడితే ధనియాల కషాయం తాగుతుంటే క్రమంగా తగ్గిపోతాయి.
8. మధుమేహంతో బాధపడేవారు నిత్య ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మేలు. వెల్లుల్లి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
9. దానిమ్మకాయపై తోలును నీళ్లలో అరగదీసి కొద్దిగా మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
10. నిమ్మ ఆకులను రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో పుక్కిలిస్తే పంటొ నొప్పి తగ్గిపోతుంది.
11. బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి రెండు, మూడు నిమిషాలు ఉంచి, ఆ నీటితో స్నానం చేయాలి.
12. అరగ్లాసు తులసి రసంలో ఒకటిస్పూను తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతాయి. రోజుకోసారి చొప్పున ఆరనెలలు తప్పకుండా తాగాలి.
13. ఖర్జూర పండు గుజ్జు తేనెలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పళ్ళు వచ్చే సమయంలో తినిపిస్తే చిగుళ్లను గట్టిపడతాయి.
14. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కుగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటిని సమపాళ్ళలో తీసుకోవాలి.
15. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











