Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
బాడీ పెయిన్స్ కి ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి..?

2.ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్రపడుతుంది.
3. గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.
4. బయటకు వెళ్ళినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినడం మంచిది.
5. ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం మంచిది.
6. ప్రతి రోజూ ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోండి.
7. ఎలర్జీ వల్ల శరీరంపై దుద్దర్లు ఏర్పడితే ధనియాల కషాయం తాగుతుంటే క్రమంగా తగ్గిపోతాయి.
8. మధుమేహంతో బాధపడేవారు నిత్య ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మేలు. వెల్లుల్లి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
9. దానిమ్మకాయపై తోలును నీళ్లలో అరగదీసి కొద్దిగా మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
10. నిమ్మ ఆకులను రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో పుక్కిలిస్తే పంటొ నొప్పి తగ్గిపోతుంది.
11. బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి రెండు, మూడు నిమిషాలు ఉంచి, ఆ నీటితో స్నానం చేయాలి.
12. అరగ్లాసు తులసి రసంలో ఒకటిస్పూను తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతాయి. రోజుకోసారి చొప్పున ఆరనెలలు తప్పకుండా తాగాలి.
13. ఖర్జూర పండు గుజ్జు తేనెలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పళ్ళు వచ్చే సమయంలో తినిపిస్తే చిగుళ్లను గట్టిపడతాయి.
14. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కుగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటిని సమపాళ్ళలో తీసుకోవాలి.
15. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications