Latest Updates
-
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం! -
ఫిల్టర్స్, మేకప్తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.! -
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక! -
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.!
పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు!

అధిక రక్తపోటు వున్న రోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 118 మిలియన్లు వుండగా, అది 2025 నాటికి 213 మిలియన్లుగా వుండగలదని అంచనా వేశారు. అంతేకాక, భారతదేశం ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా వుండగలదని ఇప్పటికే 51 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 8 లక్షలమంది కేన్సర్ రోగులు కూడా నమోదవుతున్నారని నివేదిక తెలిపింది.
ఆరోగ్య జాగ్రత్తలు అధికంగా పాటించే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సైతం పోషకాహార విలువలను తమ ఆహారంలో పాటించడం లేదని పండ్లు, ఆకు కూరలు, కూరలు మొదలైన పోషక విలువల ఆహారాన్నిప్రతివ్యక్తి రోజుకు 265 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నట్లు, నిర్దేశిత పరిమాణాలకంటే ఇది చాలా తక్కువని తెలుస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికమైందని, దేశ వ్యాప్తంగా ఆరోగ్య పదార్ధాలైన పండ్లవంటి వాటికి ఒక జాతీయ విధానం వుండాలని కూడా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో కోరింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications