Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు!

అధిక రక్తపోటు వున్న రోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 118 మిలియన్లు వుండగా, అది 2025 నాటికి 213 మిలియన్లుగా వుండగలదని అంచనా వేశారు. అంతేకాక, భారతదేశం ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా వుండగలదని ఇప్పటికే 51 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 8 లక్షలమంది కేన్సర్ రోగులు కూడా నమోదవుతున్నారని నివేదిక తెలిపింది.
ఆరోగ్య జాగ్రత్తలు అధికంగా పాటించే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సైతం పోషకాహార విలువలను తమ ఆహారంలో పాటించడం లేదని పండ్లు, ఆకు కూరలు, కూరలు మొదలైన పోషక విలువల ఆహారాన్నిప్రతివ్యక్తి రోజుకు 265 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నట్లు, నిర్దేశిత పరిమాణాలకంటే ఇది చాలా తక్కువని తెలుస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికమైందని, దేశ వ్యాప్తంగా ఆరోగ్య పదార్ధాలైన పండ్లవంటి వాటికి ఒక జాతీయ విధానం వుండాలని కూడా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో కోరింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications