Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు!

అధిక రక్తపోటు వున్న రోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 118 మిలియన్లు వుండగా, అది 2025 నాటికి 213 మిలియన్లుగా వుండగలదని అంచనా వేశారు. అంతేకాక, భారతదేశం ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా వుండగలదని ఇప్పటికే 51 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 8 లక్షలమంది కేన్సర్ రోగులు కూడా నమోదవుతున్నారని నివేదిక తెలిపింది.
ఆరోగ్య జాగ్రత్తలు అధికంగా పాటించే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సైతం పోషకాహార విలువలను తమ ఆహారంలో పాటించడం లేదని పండ్లు, ఆకు కూరలు, కూరలు మొదలైన పోషక విలువల ఆహారాన్నిప్రతివ్యక్తి రోజుకు 265 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నట్లు, నిర్దేశిత పరిమాణాలకంటే ఇది చాలా తక్కువని తెలుస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికమైందని, దేశ వ్యాప్తంగా ఆరోగ్య పదార్ధాలైన పండ్లవంటి వాటికి ఒక జాతీయ విధానం వుండాలని కూడా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో కోరింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications