Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
Viral Video : హైప్పీడు కారు నడిరోడ్డులో అందరిపై దూసుకెళ్లింది..కారణం తెలిస్తే షాక్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాలా హైస్పీడ్లో వస్తున్న కారు రోడ్డు మీద వున్న అన్ని బళ్లని మనుషుల పైనుంచి దూసుకుంటూ వెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రోడ్డులో 72 ఏళ్ల వ్యక్తి తన హ్యుండై స్యాంట్రో కారు హైస్పీడ్లో నడుపుతూ కంట్రోల్ తప్పి రోడ్డు పై అందరిపై ఎక్కించాడు. సైబర్ చౌక్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూనే పోర్చ్ కారు ఘటన మరువక ముందే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
కారు నడుపుతున్న వ్యక్తి పేరు వసంత్ ఎమ్ చవాన్. ఇతను కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీలో గతంలో వైస్ చాన్స్లర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. జరిగిన ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. దృష్యంలో మోటార్ సైకిళ్లను గుద్దడం, ఇద్దరు ఎగిరి పడ్డం చూస్తాం. గాయపడినవారిని దగ్గరలోని సిటి ఆసుపత్రి, సీపీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది.

యాక్సిెడంట్ చేసిన వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్లో గతంలో ప్రిన్సిపల్గా కూడా పనిచేసిన అనుభవం వుంది. అయితే ఇతనికి ఏదైనా అనారోగ్య సమస్య వుందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
కారు దూసుకొని వెళ్తున్న దృశ్యం మాత్రం చాలా దారుణంగా వుంది. సినిమాల్లో చూపించినట్టుగా కారు మనుషులపైకి వెళ్లడంతో ఇద్దరు ముగ్గురు గాళ్లో ఎగిరి ఎక్కడో దూర ప్రాంతంలో వస్తువులు ఎగిరిపడినట్టు ఎగిరి పడే దృష్యం చూడటానికి చాలా ఘోరంగా వుంది.
ఈ దారుణంపై నెటిజెన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కామెంట్ బాక్స్లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటులో ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవడం దారుణమని నెటిజెన్లు అంటున్నారు. మహారాష్ట్రలో కారు డ్రైవింగ్ను మొత్తానికి బ్యాన్ చేయాలని మరో నెటిజన్ అన్నాడు. కారు 100 స్పీడులో వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాలా హైస్పీడ్లో వస్తున్న కారు రోడ్డు మీద వున్న అన్ని బళ్లని మనుషుల పైనుంచి దూసుకుంటూ వెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రోడ్డులో 72 ఏళ్ల వ్యక్తి తన హ్యుండై స్యాంట్రో కారు హైస్పీడ్లో నడుపుతూ కంట్రోల్ తప్పి రోడ్డు పై అందరిపై ఎక్కించాడు. సైబర్ చౌక్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూనే పోర్చ్ కారు ఘటన మరువక ముందే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
కారు నడుపుతున్న వ్యక్తి పేరు వసంత్ ఎమ్ చవాన్. ఇతను కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీలో గతంలో వైస్ చాన్స్లర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. జరిగిన ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. దృష్యంలో మోటార్ సైకిళ్లను గుద్దడం, ఇద్దరు ఎగిరి పడ్డం చూస్తాం. గాయపడినవారిని దగ్గరలోని సిటి ఆసుపత్రి, సీపీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది.
యాక్సిెడంట్ చేసిన వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్లో గతంలో ప్రిన్సిపల్గా కూడా పనిచేసిన అనుభవం వుంది. అయితే ఇతనికి ఏదైనా అనారోగ్య సమస్య వుందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
కారు దూసుకొని వెళ్తున్న దృశ్యం మాత్రం చాలా దారుణంగా వుంది. సినిమాల్లో చూపించినట్టుగా కారు మనుషులపైకి వెళ్లడంతో ఇద్దరు ముగ్గురు గాళ్లో ఎగిరి ఎక్కడో దూర ప్రాంతంలో వస్తువులు ఎగిరిపడినట్టు ఎగిరి పడే దృష్యం చూడటానికి చాలా ఘోరంగా వుంది.
ఈ దారుణంపై నెటిజెన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కామెంట్ బాక్స్లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటులో ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవడం దారుణమని నెటిజెన్లు అంటున్నారు. మహారాష్ట్రలో కారు డ్రైవింగ్ను మొత్తానికి బ్యాన్ చేయాలని మరో నెటిజన్ అన్నాడు. కారు 100 స్పీడులో వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.



Click it and Unblock the Notifications











