Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
Viral Video : హైప్పీడు కారు నడిరోడ్డులో అందరిపై దూసుకెళ్లింది..కారణం తెలిస్తే షాక్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాలా హైస్పీడ్లో వస్తున్న కారు రోడ్డు మీద వున్న అన్ని బళ్లని మనుషుల పైనుంచి దూసుకుంటూ వెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రోడ్డులో 72 ఏళ్ల వ్యక్తి తన హ్యుండై స్యాంట్రో కారు హైస్పీడ్లో నడుపుతూ కంట్రోల్ తప్పి రోడ్డు పై అందరిపై ఎక్కించాడు. సైబర్ చౌక్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూనే పోర్చ్ కారు ఘటన మరువక ముందే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
కారు నడుపుతున్న వ్యక్తి పేరు వసంత్ ఎమ్ చవాన్. ఇతను కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీలో గతంలో వైస్ చాన్స్లర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. జరిగిన ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. దృష్యంలో మోటార్ సైకిళ్లను గుద్దడం, ఇద్దరు ఎగిరి పడ్డం చూస్తాం. గాయపడినవారిని దగ్గరలోని సిటి ఆసుపత్రి, సీపీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది.

యాక్సిెడంట్ చేసిన వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్లో గతంలో ప్రిన్సిపల్గా కూడా పనిచేసిన అనుభవం వుంది. అయితే ఇతనికి ఏదైనా అనారోగ్య సమస్య వుందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
కారు దూసుకొని వెళ్తున్న దృశ్యం మాత్రం చాలా దారుణంగా వుంది. సినిమాల్లో చూపించినట్టుగా కారు మనుషులపైకి వెళ్లడంతో ఇద్దరు ముగ్గురు గాళ్లో ఎగిరి ఎక్కడో దూర ప్రాంతంలో వస్తువులు ఎగిరిపడినట్టు ఎగిరి పడే దృష్యం చూడటానికి చాలా ఘోరంగా వుంది.
ఈ దారుణంపై నెటిజెన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కామెంట్ బాక్స్లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటులో ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవడం దారుణమని నెటిజెన్లు అంటున్నారు. మహారాష్ట్రలో కారు డ్రైవింగ్ను మొత్తానికి బ్యాన్ చేయాలని మరో నెటిజన్ అన్నాడు. కారు 100 స్పీడులో వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాలా హైస్పీడ్లో వస్తున్న కారు రోడ్డు మీద వున్న అన్ని బళ్లని మనుషుల పైనుంచి దూసుకుంటూ వెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రోడ్డులో 72 ఏళ్ల వ్యక్తి తన హ్యుండై స్యాంట్రో కారు హైస్పీడ్లో నడుపుతూ కంట్రోల్ తప్పి రోడ్డు పై అందరిపై ఎక్కించాడు. సైబర్ చౌక్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూనే పోర్చ్ కారు ఘటన మరువక ముందే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
కారు నడుపుతున్న వ్యక్తి పేరు వసంత్ ఎమ్ చవాన్. ఇతను కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీలో గతంలో వైస్ చాన్స్లర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. జరిగిన ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. దృష్యంలో మోటార్ సైకిళ్లను గుద్దడం, ఇద్దరు ఎగిరి పడ్డం చూస్తాం. గాయపడినవారిని దగ్గరలోని సిటి ఆసుపత్రి, సీపీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది.
యాక్సిెడంట్ చేసిన వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్లో గతంలో ప్రిన్సిపల్గా కూడా పనిచేసిన అనుభవం వుంది. అయితే ఇతనికి ఏదైనా అనారోగ్య సమస్య వుందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
కారు దూసుకొని వెళ్తున్న దృశ్యం మాత్రం చాలా దారుణంగా వుంది. సినిమాల్లో చూపించినట్టుగా కారు మనుషులపైకి వెళ్లడంతో ఇద్దరు ముగ్గురు గాళ్లో ఎగిరి ఎక్కడో దూర ప్రాంతంలో వస్తువులు ఎగిరిపడినట్టు ఎగిరి పడే దృష్యం చూడటానికి చాలా ఘోరంగా వుంది.
ఈ దారుణంపై నెటిజెన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కామెంట్ బాక్స్లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటులో ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవడం దారుణమని నెటిజెన్లు అంటున్నారు. మహారాష్ట్రలో కారు డ్రైవింగ్ను మొత్తానికి బ్యాన్ చేయాలని మరో నెటిజన్ అన్నాడు. కారు 100 స్పీడులో వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.



Click it and Unblock the Notifications