స్త్రీలు పీరియడ్స్ పొందడానికి బ్రహ్మ యొక్క శాపమేనా? అసలు రహస్యం!

నేడు, మహిళలు పురుషులుతో సమానంగా భుజంతో భుజాన్ని కలిపి నడుస్తున్నారు. కానీ మీరు అలా జరగడాన్ని నిజంగానే చూస్తారా? మనదేశంలో మరియు సంస్కృతిలో, అనేక మూసలు మరియు ఆలోచనలు ఇప్పటికీ మహిళలను వెంటాడేవి,కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో..

జీవసంబంధపరంగా స్త్రీలు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఋతుస్రావ చక్రము వంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారిని, పురుషులు తక్కువ (చిన్న) స్థాయికి చెందినవారిగా చూడటాన్ని - స్త్రీలు అనుభూతి చెందటం జరుగుతుంది మరియు కొంతమంది నేటికీ వాటి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు.

ప్రజల జీవన విధానం పరంగా 'ఎలా జీవిస్తారో' అన్నది మారినప్పటికీ, ఖర్చు చేయడం మరియు తినడం కూడా మారాయి. కానీ, పీరియడ్స్ కి సంబంధించి వారి మనస్తత్వంలో నేటికీ ఇంకా మారలేదు.మహిళలకు పీరియడ్స్ ఒక శాపంగా మారడడం వెనుక ఒక బ్రహ్మ యొక్క శాపం కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒకసారి

1. ఒకసారి

ఇంద్ర దేవునిమీద ఆగ్రహాన్ని కలిగి ఉన్న గురువు బృహస్పతి, ఈ పరిస్థితి నుండి ప్రయోజనం కోరుకుంటున్న , సరైన సమయంలో అసురులు దేవలోకంపై దాడి చేశారు. అలా ఇంద్రుడు భయపడి, తన రాజ్యాన్ని వదిలి పారిపోయాడు.

Image Credit:Pinimg

2. అప్పుడు ఇంద్రదేవుడు - సృష్టికర్త బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు

2. అప్పుడు ఇంద్రదేవుడు - సృష్టికర్త బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు

అప్పుడు ఇంద్రదేవుడు - సృష్టికర్త బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు మరియు తనను తాను కాపాడుకోవడానికి ఒక పరిష్కారం కోసం, ఏం చెయ్యాలో వినమ్రతతో అడిగి కనుగొన్నాడు.

3. మునీశ్వరుని సేవ చేయవలసి ఉంటుందని

3. మునీశ్వరుని సేవ చేయవలసి ఉంటుందని

అప్పుడు "బ్రహ్మ" - ఇంద్రుడు తన రాజ్యమును తిరిగి కోరుకుంటే, అతను ఒక మునీశ్వరుని సేవ చేయవలసి ఉంటుందని, అలా ఆ మునీశ్వరుడు సంతృప్తి పడినట్లయితే, ఇంద్రుడు తన రాజ్యమును తిరిగి పొందుతాడని సెలవిచ్చారు ఆ బ్రహ్మ. కాబట్టి, ఇంద్రుడు మునీశ్వరునికి సేవ చేయటం మొదలుపెట్టాడు, కానీ ఆ మునీశ్వరుని యొక్క తల్లి అసురులని, ఇంద్రునికి తెలియదు మరియు అప్పటికే అతను అసురులకు దగ్గరగా ఉన్నాడు.

4. ఇంద్రుడు మునీశ్వరుడిని చంపాడు.

4. ఇంద్రుడు మునీశ్వరుడిని చంపాడు.

ఈ మునీశ్వరుడు తృప్తి చెందటం కోసం, దేవతలు ఉండే స్వర్గలోకాన్ని - దేవతలకు బదులు అసురులకు ఇవ్వాలని ఇంద్రునికి సూచించాడు. అందువల్ల ఇంద్రుడు మునీశ్వరుడిని చంపాడు.

అలా ఒక మహర్షిని చంపడం భారీ నేరంగా పరిగణించబడింది, కాబట్టి ఇంద్రదేవుడి మీద బ్రాహ్మణ హత్య ఆరోపించబడింది. ఆ నింద నుండి ఇంద్రుడు తప్పించుకోవడానికి అతను ఒక సంవత్సరమంతా పువ్వులో దాక్కుని, విష్ణువును ప్రార్ధించాడు.

Image Credit:tirthayatra

5. విష్ణువు ప్రత్యక్షం అయ్యి చివరికి ఇంద్రుడిని రక్షించాడు

5. విష్ణువు ప్రత్యక్షం అయ్యి చివరికి ఇంద్రుడిని రక్షించాడు

ప్రార్థనలు విన్న విష్ణువు ప్రత్యక్షం అయ్యి చివరికి ఇంద్రుడిని రక్షించాడు మరియు ఇంద్రుడు ఇలాంటి ఆరోపణలను నుండి విముక్తిని పొందెందుకు సలహా ఇచ్చాడు. ఇంద్రుడు పొందుతున్న ఈ బాధలలో కొంత భాగాన్ని - చెట్లు, భూమి, నీరు మరియు స్త్రీలలో విభజించాలని ఇంద్రుడు కోరుకున్నాడు. కానీ ఇంద్రుడు వాటన్నిటినీ నెరవేర్చే ఒకే ఒక్క ఆశీర్వాదాన్ని ఇవ్వమని శ్రీ మహా విష్ణువును కోరుకున్నాడు.

6. చెట్లను నిందించారు :

6. చెట్లను నిందించారు :

అందుకు ప్రతిగా చెట్లను ఆశీర్వదించినారు. దాని ప్రతిఫలంగా అవి కోరుకున్నప్పుడు వారు తమ జీవితాన్ని తిరిగి పొందగలిగారు.

7. నీటిని నిందించారు :

7. నీటిని నిందించారు :

నీటిని నిందించినప్పుడు, ఇది ప్రపంచంలోని ఇతర విషయాలను శుద్ధి చేయగలదని ఆశీర్వదించబడినది. అందుకే హిందూ సాంప్రదాయాలలో నీటిలో స్వచ్ఛమైనదిగా భావిస్తారు మరియు అనేక సాంప్రదాయక చర్యలలో నీటిని వాడతారు.

8. భూమి కూడా నిందించబడింది.

8. భూమి కూడా నిందించబడింది.

శాపము యొక్క మూడో భాగాన్ని భూమికి ఇవ్వబడింది, ఇది "శక్తిని నయం చేసే" శక్తితో ఆశీర్వదించబడింది.

9. మహిళలకు శాపం రూపంలో పీరియడ్స్ వచ్చింది :

9. మహిళలకు శాపం రూపంలో పీరియడ్స్ వచ్చింది :

స్త్రీలకు శాపములలో భాగంగా ఋతుస్రావం అనేది వచ్చింది. కానీ వారు ఒక బిడ్డను మోసుకుని, కనడం వల్ల మగవారి కన్నా మెరుగైన పని చేస్తూ, మంచి అనుభూతిని అనుభవిస్తారు.

"ఋతుస్రావ చక్రాలు వచ్చే బాలికలకు కారణం ఏమిటంటే" అని అడుగగా, పురాతన ప్రజలు ఈ విధంగా వివరించారు.

Desktop Bottom Promotion