Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
హిందు సంప్రదాయంలో పంచ మహా పాతకాలు అంటే ఏమిటి?
బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చ
పంచమహా పాతకాలు అంటే బ్రహ్మపురాణంలో వ్యాసుడిలా చెప్పాడు. పాతకాలలో ఐదింటిని ''మహాపాతకాలు'' అని అంటారు . ఈ పంచ మహా పాతకములకు నిష్క్రుతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు ఏవంటే..?

స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము

ఇక బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపాలు క్రమంగా హిరిస్తాయి. అందుకు ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహాత్యాపాతంలో ఇరుకొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించిన్పుడు, రాజు బీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కానీ ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు .

దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలో పడి మరణించింది. బావి చుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు.
ఈ పాపం ఎవరిదనే చర్చసాగింది. అజాగ్రత్తగా ఉన్న పసుశులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరికొందరన్నారు .

ఈ సంగతి తెలిసిన రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే-రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు దక్కుతుంది.
అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుందిజ . కానీ ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.

పది రోజులు దీక్షతో ఉండి, పుణ్య క్షేత్రాలు దర్శంచి, ఉత్తమ దానములు చేయమని చెప్పారు . రాజు అలాగే చేశాడు.



Click it and Unblock the Notifications