కళ్లు మంటలా..?

Eye Care For Better Life
కళ్లు మంట, ఎర్రబడటం, నీరు కారటం వంటి సమస్యలు బంతి చెట్టు ఆకులతో చెక్ పెట్టొచ్చంటున్నాయి ఆయుర్వేద శాస్త్రాలు..

ముఖ్యంగా పైన పేర్కొన్న సమస్యలు ఏర్పడినప్పుడు కంటి సౌందర్యం దెబ్బ తినటం సహజం. ఈ విధమైన రుగ్మతలతో బాధపడేవారు బంతి చెట్టు ఆకులను మొత్తగా దంచుకోవాలి.

తయారైన ఆకుల మద్దను మూసిన కళ్ల పై వేసి పలచటి గుడ్డను కట్టి గంట నుంచి రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి. వారానిరి రెండు లేదా మూడు సార్లు ఈ విధానాన్ని పాటించటం వల్ల కంటి సంబంధిత సమస్యలు కొద్ది కాలంలోనే తొలగిపోతాయి.

Story first published: Friday, October 28, 2011, 11:59 [IST]
Desktop Bottom Promotion