Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
హెడ్ మసాజ్ తో చుండ్రుకు గుడ్ బై.....

1. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా అప్లై చేయాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా చూడాలి. అరగంట అలాగే ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
2. గోరువెచ్చని నూనెతో రాత్రిళ్లు హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపొడిని కలిపి తలకు బాగా అప్లై చేసి ఆరాక తలస్నానం చేస్తే చుండ్రుకు గుడ్బై చెప్పవచ్చు. వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.
3. ఆలివ్ ఆయిల్, బాదం పపðతో తయారు చేసిన నూనెను ఓ పాత్రలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు మర్దన చేయండి. మర్దన చేసిన ఐదు నిముషాల వరకు ఉంచండి. కాసేపయ్యా క తలలో మంట పడుతుంది. గోరువెచ్చని నీటితో తల శుభ్రంగా చేసుకోండి దీంత చుండ్రు మటుమాయం అవుతుంది.
4. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లనుంచి జుట్టుకు బాగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు పోతుంది.
5. పచ్చికొబ్బరిని తీసుకుని సన్నగా తురమాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని పిండి పాలు తీయాలి. ఆ పాలల్లో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, వేళ్ళతో నెమ్మదిగా రుద్దినట్లుగా మసాజ్ చేయాలి. ఇలా 15 నిమిషాలపాటు చేసిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications