Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాసుకుంటే అందంగా మారిపోతారు, మహేష్ బాబు కూడా పనికిరాడు!
అందంగా కనిపించాలని ఎవరి ఉండదు చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చూపు తమపైనే ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో భాగంగా అందంగా కనిపించాలనే తపనతో చాలా మంది నానా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ముఖానికి ఎన్నో రకాల క్రీమ్స్ పూసుకుంటారు. అవేమి మంచి ఫలితాలు ఇవ్వకపోతే నిరాశపడిపోతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని స్కిన్ కేర్ రొటీన్ మాత్రం తీసుకోరు. అయితే ఈ స్టోరీలో రాత్రి పడుకునే ముందు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే అందంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.
1. కలబంద:
కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మంటను తగ్గిస్తుంది మరియు చర్మానికి కాంతిని ఇస్తుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకొని ఉదయం కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొడి చర్మానికి చాలా మంచిది. కొద్దిగా కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
3. తేనె:
తేనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కొద్దిగా తేనెను ముఖానికి రాసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మ రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. పత్తిని రోజ్ వాటర్లో ముంచి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
5. పెరుగు:
పెరుగు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్దిగా పెరుగును ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
6. విటమిన్ E ఆయిల్:
విటమిన్ E ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కొద్దిగా విటమిన్ E ఆయిల్ను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications











