Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
క్రీములు వాడకుండా మీ చర్మం కాంతి వంతం..?
Skin Care
oi-Sivanjaneyulu

- మొటిమలు రాకుండా ముఖాన్ని కాపాడుకోవాలంటే, నిమ్మరసంలో కీరాదోసరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి. అరేంత వరకు ఉంచి చల్లిటి నీటితో శుభ్రం చేసుకోండి.
- పుదీనా ఆకుల రసంలో, బాదం మిశ్రమాన్ని కలిపి గోరువెచ్చని నీటితో ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉండటంతో పాటు మెరుస్తుంటుంది.
- ఎండ భారిన పడి మీ ముఖం కమిలిపోతే, గుడ్డు తెల్లసొనను, తేనె నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
- నాజూకైన చర్మం కోసం అరటి పండు గుజ్జులో ఆలివ్ నూనెను కలిపి అప్లై చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.
- కంటి క్రింద ఏర్పడ్డ నల్లని మచ్చలు పోవాలంటే.. బంగాళదుంప గుజ్జులో కీరాదోసరసాన్నికలిపి మచ్చల భాగంలో అప్లై చేయండి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
With Out Using Creams..? | క్రీములు వాడకుండా మీ చర్మం కాంతి వంతం..?
Story first published: Tuesday, October 25, 2011, 17:43 [IST]
Other articles published on Oct 25, 2011



Click it and Unblock the Notifications











