Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
చర్మం కాంతివంతంగా ఉండాలంటే...హోం ఫేషియల్

2. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తరువాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
3. బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కు తీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండ మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్టులా తయారు చేసుకుని పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లైనా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.
4. పెసరపిండి, బియ్యంపిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండిపట్టించి అందులో ఓట్మీల్ పౌడర్, నారింజ తొక్కలపొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒకస్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారువుతుంది.
5. పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్ మీల్ పొడి, పాలు, కలపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. బాదం పప్పు పొడి, ఓట్ మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది.
6. క్యారెట్ రసంలో కొంత గోధుమ పిండి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగితే ముఖం, అందంగా మృదువుగా తయారువుతుంది. పొట్లకాయ రసంలో టమోటో రసం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిముషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా మెరుస్తుంది.



Click it and Unblock the Notifications