Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
చర్మం కాంతివంతంగా ఉండాలంటే...హోం ఫేషియల్

2. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తరువాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
3. బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కు తీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండ మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్టులా తయారు చేసుకుని పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లైనా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.
4. పెసరపిండి, బియ్యంపిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండిపట్టించి అందులో ఓట్మీల్ పౌడర్, నారింజ తొక్కలపొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒకస్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారువుతుంది.
5. పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్ మీల్ పొడి, పాలు, కలపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. బాదం పప్పు పొడి, ఓట్ మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది.
6. క్యారెట్ రసంలో కొంత గోధుమ పిండి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగితే ముఖం, అందంగా మృదువుగా తయారువుతుంది. పొట్లకాయ రసంలో టమోటో రసం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిముషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా మెరుస్తుంది.



Click it and Unblock the Notifications











