Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పాలు-మంచి గందం తోటి చక్కటి సౌందర్యం...

2. వెనిగర్ ను చిన్న పాత్రలోకి తీసుకుని అందులో పొడివస్త్రాన్ని ముంచి..ముఖం, మెడ చేతులకు రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. మృదువుగా మారుతుంది.
3. ముఖ చర్మం ప్రకాశవంతంగా మారి..మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే..ఇలా చేసి చూడండి. బంగాళాదుంప చెక్కు తీసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు..ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4. తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు పది నిముషాలు చేసి చల్లని నీటితో ముఖం కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.
5. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications