Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
పాలు-మంచి గందం తోటి చక్కటి సౌందర్యం...

2. వెనిగర్ ను చిన్న పాత్రలోకి తీసుకుని అందులో పొడివస్త్రాన్ని ముంచి..ముఖం, మెడ చేతులకు రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. మృదువుగా మారుతుంది.
3. ముఖ చర్మం ప్రకాశవంతంగా మారి..మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే..ఇలా చేసి చూడండి. బంగాళాదుంప చెక్కు తీసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు..ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4. తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు పది నిముషాలు చేసి చల్లని నీటితో ముఖం కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.
5. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications