Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

1. ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ప్రతీ రెండు రోజులకోసారి ముఖానికి ఆవిరిపట్టాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు రాకుండా వుంటాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. దీని వల్ల తెరుచుకున్న చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.
3. అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచి నీరు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది. దాంతో రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి.
4. గోరు ఉప్పు నీటితో రోజూ ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. దుమ్ము, మురికి దరిచేరుకుండా చేస్తుంది.
5. పొప్పడి పండు గుజ్జును మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టడమే కాదు, ముఖానికి నునుపుగా ఉంచుతుంది.
6. రోజ్ వాటర్ ను తీసుకుని, అంతే మోతాదులో కీర పేస్ట్ ను నిమ్మరసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం మొటిమలపై ప్రభావం చూపుతుంది.
7. క్యారెట్ జ్యూస్ ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖంపై మొటిమలను, వాటి తాలూకు మచ్చలను పోగొట్టవచ్చు.
8. కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల బారి నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications