Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పసిడి వన్నెల మేని మెరుపులు....
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. ఏ సీజన్ లో నైనా కమలాపండ్లు అందుబాటులో వుంటాయి. అయితే వేసవి సీజన్ లో ఎక్కువగా లభ్యమౌతాయి. కాబట్టి ఈ కమలాపండ్లతో చక్కటి చర్మ సౌందర్యం ఎలాగో చూద్దాం..కమలాపండు రసం, పెరుగు సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
3. నిమ్మరసం-తేనె, నిమ్మరసం-దోసకాయ రసాలను కూడా ఇలాగే సమపాళ్లలో కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
4. పచ్చిపాలని సెనగపిండిలో కలిపి ముఖానికి మర్దన చేసి అరగంట తర్వాత శుభ్రం చేసిన చక్కని ఫలితం కనిపిస్తుంది. మృతకణాలు తొలగిపోయి చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది.
5. బొప్పాయి, అరటిపండ్లును కొద్దిగా తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి, దానికి కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తు చర్మం మృదువుగా తయారవుతుంది.
6. ఇంట్లో ఓట్స్ ఇంటే కనుక కొద్దిగా పచ్చిపాలను కలిపి ముద్దలా చేసి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత కడిగిస్తే కొత్తగా కనిపిస్తుంది...
Comments
More From Boldsky
Prev
Next
English summary
Regular Skin Care with Home Remedies...! | పసిడి వన్నెల మేని మెరుపులు....
Story first published: Tuesday, March 27, 2012, 16:44 [IST]
Other articles published on Mar 27, 2012



Click it and Unblock the Notifications











