ఓహ్ : పొట్టి దుస్తుల్లో బోల్డ్ లుక్ లో సెగలు పుట్టిస్తున్న రష్మిక మందన్న: ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఫోటోలు

ఓహ్ : పొట్టి దుస్తుల్లో బోల్డ్ లుక్ లో సెగలు పుట్టిస్తున్న రష్మిక మందన్న: ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఫోటోలు

నటి రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా వెలిగిపోతోంది. అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమాలో నటించిన తర్వాత ఆమె కీర్తి మరింత పెరిగింది. గతేడాది అమితాబ్ బచ్చన్ సరసన 'గుడ్‌బై' సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా రష్మికకు పేరు తెచ్చిపెట్టింది. ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తున్న రష్మిక బాలీవుడ్‌లో స్థిరపడే ప్రయత్నిస్తోంది. సౌత్‌లో పేరు సంపాదించిన తర్వాత, ఇప్పుడు బాలీవుడ్‌లో తన గుర్తింపును ఏర్పరుచుకున్న రష్మిక మందన్న, గత రాత్రి జీ సినీ అవార్డులకు చేరుకుంది. ఈ సమయంలో, ఆమె చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపించింది.

Zee Cine Awards : Rashmika Looks bold in black mini-dress; Photos Goes Viral

కోట్లాది మంది గుండె చప్పుడు, జాతీయ అభిమానం ఉన్న రష్మిక మందన్న నిన్న జీ సినీ అవార్డులకు చేరుకుంది. ఈ సమయంలో, ఆమె రెడ్ కార్పెట్‌పై వచ్చినప్పుడు, ఆమెను చూడగానే అక్కడున్న కుర్రకారు గుండెలు అలా జారిపోయాయి. ఈ సమయంలో రష్మిక మందన్న చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపించింది. ఆమె చాలా పొట్టిగా ఉండే బ్లాక్ డ్రెస్ ధరించింది. ఈ ఈవెంట్‌లో రష్మిక మందన్న చాలా గ్లామర్‌గా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

మరీ ఇంత బోల్డ్ నా..

మరీ ఇంత బోల్డ్ నా..

రష్మిక మందన్న ఈ అవార్డ్ ఫంక్షన్ లో కెమెరాలకు పోజులిచ్చి ఫోటోలు క్లిక్ మనిపించింది. ఎప్పుడూ సింపుల్ లుక్ తో మరియు క్యూట్ స్మైలో తో కనడే రష్మిక మందన్నను ఈ స్టైల్ లో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా మరీ ఇంత బోల్డ్ గా కనిపించడంతో ఆమె లుక్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రష్మిక మందన్నకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రష్మిక మందన్న తన గ్లామరస్ అండ్ బోల్డ్ లుక్‌తో షో మోత్తాన్ని దొంగిలించింది

రష్మిక మందన్న తన గ్లామరస్ అండ్ బోల్డ్ లుక్‌తో షో మోత్తాన్ని దొంగిలించింది

ఈ పాన్ ఇండియా హీరోయిన్ తో పాటు అలియా భట్, కియారా అద్వానీతో సహా చాలా మంది బాలీవుడ్ నటీమణులు కూడా ఈ అవార్డు ఫక్షన్ లో నైట్ తళుక్కుమన్నారు, అయితే రష్మిక మందన్న తన గ్లామరస్ అండ్ బోల్డ్ లుక్‌తో షో మోత్తాన్ని దొంగిలించింది.

ధన్యవాదాలు

ధన్యవాదాలు

జీ సినీ అవార్డ్స్‌లో చేరడం గురించి రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమాచారం ఇచ్చింది. ఈ వేడుకలో తనకు అవార్డు వచ్చిందని, ప్రదర్శన కూడా ఇచ్చానని అక్కడ రాసుకొచ్చారు. ఈ అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతిదానికీ ధన్యవాదాలు తెలిపింది.

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రష్మిక మందన్న

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రష్మిక మందన్న

అదే సమయంలో, అక్కడ ఉన్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రష్మిక మందన్న ఒకరినొకరు విష్ చేసుకుని కనిపించింది.అలాగే రెడ్ కార్పెట్‌పై రష్మిక అతన్ని కౌగిలించుకుంది. ఆ ఫోటోలు మరియు వీడియో చాలా వైరల్ అవుతున్నాయి.

Desktop Bottom Promotion