Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
డయాబెటిస్ రోగులకు రక్తపోటు వస్తుందా?

డయాబెటీస్ రోగులు వారి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్ ను ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ, ఆహార పరంగాను, వ్యాయామ పరంగాను చర్యలు చేపట్టాలి. సరైన ఆహారాలు తీసుకుంటూ జీవన విధానం మార్చుకుంటే ఈ రెండు వ్యాధులు నియంత్రించబడతాయి. ఈ రెండు వ్యాధులకు మూల కారణం అధిక బరువు సంతరించుకోవడమని, అధిక బరువుకు కారణం మాంసాహారం తినడం, అవసరమైన శారీరక శ్రమ లేకపోవడమేనని వీరు అభిప్రాయపడ్డారు.
ఆధునిక నగర జీవనంలో ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సమయానికి సరైన ఆహారాలు తీసుకునే సౌకర్యాలు లేకపోవడం, వారు శారీరక శ్రమకై తగిన వ్యాయామాలు చేయకపోవటంతో ఈ రెండు వ్యాధులు నియంత్రణ లేకుండా నానాటికి అధికమైపోతున్నట్లు' స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్' అనే సంస్ధ తన పరిశోధనలో వెల్లడించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications