Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పీచు పదార్థాలతో షుగర్ వ్యాధి అదుపు!

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు... పండ్లు, తాజా కూరగాయలు, చిక్కుడు, బఠాణీ మొదలైన పీచు పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో తినాలి. మామూలుగా ఆహారంలో వచ్చే దానికంటే షుగరువ్యాధి పీడితులు రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉండే పీచు పదార్థాన్ని తీసుకోవాలి. పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పేరుకోవడం తగ్గిపోతుంది.
ఎటువంటి పదార్థాలను తీసుకోవాలి అనే అంశంపై చాలామంది షుగర్ వ్యాధి రోగులు సందేహపడుతూంటారు. అటువంటివారికి వైద్య నిపుణులు, మెంతికూర, పచ్చి బఠాణి, క్యాలీ ఫ్లవర్, పొదీన ఆకు, కందిపప్పు, ముడి పెసలు, కిడ్నీ బీన్స్, క్యాబేజీ, టొమేటో, కార్న్ఫ్లేక్స్ వంటి అధిక పీచు పదార్థం కలవాటిని తినాలని చెపుతున్నారు. కనుక ఈ పదార్థాలకు రోజువారీ ఆహారంలో డయాబెటీస్ రోగులు తప్పక చోటివ్వాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











