Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
రాతియుగ ఆహారంతో తగ్గిన గుండె జబ్బులు!

ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ లో కూడా ప్రచురించారు. శతాబ్దాల పాటు మన పూర్వీకులు మాంసంపైనా లేదా చెట్లు, మొక్కలనుండి సేకరించిన పదార్ధాలపైనా జీవించారు. నేటికి మానవ శరీరం ఈ రకమైన పదార్ధాలు తిని జీవించేందుకు రూపొందించబడిందిగానే వుందని సైంటిస్టులు చెపుతున్నారు. అంటే, పండించిన ధాన్యాలు లేదా బ్రెడ్, పాలు, వెన్న, జున్ను లేదా పంచదార మొదలైనవి ఏమీ శరీరానికి అవసరం లేదు. కావలసిందల్లా తాజా మాంసం, చేపలు, పండ్లు, వెజిటబుల్స్, కాయలు మొదలైనవి మాత్రమే.
ఈ రకమైన ఆహారం మానవుడికి హృదయ సంబంధిత వ్యాధులు నయం చేయగలదని అయితే, ఇవి మాత్రమే తింటే పాల ఉత్పత్తులలోని కాల్షియం శరీరానికి చేకూరదని. ఈ కారణంగా ఎముకల వ్యాధి అయిన ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం వుందని స్టడీ నిర్వహించిన డా.పర్ వెండల్ వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











