వివిధ మతాలలో మాంసం-మద్యం, ఉల్లి-వెల్లుల్లి తినడాన్ని ఎందుకు నిషేదించారు?

By Super

ప్రతి ఒక్కరి మనస్సు లోపల మూడు మాయ రకాల( సత్వ,రాజస,తామస) గుణాలు వివిధ స్థాయిలలో ఉంటాయి. సత్వ గుణంలో ప్రశాంతత,నిగ్రహం,స్వచ్ఛత మరియు మనస్సు యొక్క శాంతి వంటి లక్షణాలు ఉంటాయి. రాజస గుణంలో అభిరుచి మరియు ఆనందం వంటి లక్షణాలు ఉంటాయి. తామస గుణంలో కోపం,మండిపడటం,అహంకారం మరియు వినాశకరం వంటి చెడు లక్షణాలు ఉంటాయి. ఒకరి మనస్సులో దేవుణ్ణి కేంద్రీకరించటానికి రాజస మరియు తామస లక్షణాలు అణచివేయాలి. అప్పుడు సాత్విక లక్షణాలు వ్యాప్తి చెందుతాయి.

వివిధ ఆహారాలు మరియు పానీయాలు మనస్సు మీద ప్రభావితం చేయవచ్చు. అందువలన సత్వ,రాజస మరియు తామస స్థాయిలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు,మద్యం త్రాగటం వలన కామం వంటి రాజస లక్షణాలు బయటకు వస్తాయి. అదే పద్ధతిలో ఉల్లిపాయలు,వెల్లుల్లి,ఇంగువ మొదలైనవి తినటం వలన కోపం వంటి తామస లక్షణాలు బయటకు వస్తాయి. దేవుని యొక్క శిష్యులు తమ ఆరాధనకు అవరోధంగా తామస,రాజస లక్షణాలను భావిస్తారు. అందువల్ల అటువంటి ఆహారం లేదా పానీయాలను నివారిస్తారు.

WHY IS IT FORBIDDEN TO EAT MEAT, ALCOHOL, ONIONS, GARLIC IN MANY RELIGIONS?

ఒకరి మనస్సులో రాజస,తామస లక్షణాలు ప్రభలంగా ఉంటే వారికీ ప్రశాంతత ఉండదు. అందువలన,ఈ స్థితి ఉన్న సమయంలో దేవుడి మీద ధ్యానము చేయవచ్చు. ధ్యానం మరియు నమ్మకమైన పూజలు చేసినప్పుడు సత్వ నాణ్యత వ్యాపించి ఉంటుంది. అందువలన,దేవుని యొక్క శిష్యుడు వారి మనస్సు నిరంతరంగా అన్ని రాజస,తామస స్వభావాలను అణచివేసి సత్వ స్థితిని స్థాపిస్తారు.

ఒకరి ఇంద్రియాలు అన్ని హామీ ఉండాలి. రుచితో సహా అన్ని నియంత్రిత మరియు స్వచ్ఛముగా ఉండాలి. ఈ క్రమంలో మనస్సు స్వచ్చముగా ఉంచబడుతుంది. దేవుడుని సంతోషపెట్టడానికి మనస్సు,పనులు మరియు ప్రసంగం స్వచ్ఛత ద్వారా ధోరణీలు ఉంటాయి.

Story first published: Thursday, September 18, 2014, 20:01 [IST]
Desktop Bottom Promotion