భారతీయ మహిళలు కాలికి మెట్టెలు ఎందుకు ధరిస్తారు?

వివాహం అయిన అత్యధిక భారతీయ మహిళలు కాలి-రింగ్(మెట్టెలు) ధరిస్తారు. మహిళలకు వివాహం అయినదని అర్ధమే కాకుండా విజ్ఞానశాస్త్రంనకు కూడా సంబంధం ఉన్నది. భారతదేశ వేదాలలో రెండు కాళ్ళకు ధరించుట వలన తమ రుతు చక్రం విరామాలతో క్రమబద్ధీకరన ఉంటుందని చెప్పబడింది.

వివాహిత మహిళలు అని చెప్పటానికి మంచి స్కోప్ ఉంటుంది. కాలి నుండి రెండవ వేలులో నిర్దిష్ట నాడులు గర్భాశయం మరియు గుండెకు అనుసందానము కలిగి ఉంటాయి. కాలి రింగ్(మెట్టెలు)ఎల్లప్పుడూ కుడి కాలు మరియు ఎడమ కాలు రెండవ వేలికి ఉండటం గమనించవచ్చు. ఇది గర్భాశయం నియంత్రించడానికి మరియు గర్భాశయంకు సమానంగా సమతుల్య రక్తపోటును ఉత్పత్తి చేయటం ద్వారా ఆరోగ్యంగా ఉంచుతుంది.

toe rings

వెండి ఒక మంచి వాహకంగా పనిచేస్తుంది. భూమి నుంచి పోలార్ శక్తుల నుండి శక్తిని గ్రహించి ఆ శక్తి శరీరంనకు వెండి ద్వారా వెళుతుంది. అందువలన మొత్తం శరీరం వ్యవస్థ రిఫ్రెష్ అవుతుంది.

గొప్ప భారతీయ ఇతిహాసం 'రామాయణం' లో కాలి రింగ్ ఒక కీలక పాత్రను పోషిస్తుంది. సీతను రావణుడు అపహరించనప్పుడు మార్గమధ్యలో ఆమె లార్డ్ రామ కోసం గుర్తింపుగా ఆమె కాలి రింగ్ ను క్రిందికి వదిలేను. ఈ కాలి రింగ్ పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది.

కాలి రింగ్స్ మార్జోరీ బోరెల్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ కు పరిచయం చేయబడ్డాయి. భారతదేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత న్యూయార్క్ లో 1973 లో ఉత్పత్తి మరియు వాటిని అమ్మడం ప్రారంభించేను. ఆమె మొదటి రిటైల్ అవుట్లెట్ ఫియోరుక్కి అని చెప్పవచ్చు. ఈ అత్యాధునిక ఫ్యాషన్ రీటైలర్ న్యూయార్క్ లో 59 వ వీధిలో ఉంది.

Story first published: Monday, September 2, 2013, 17:45 [IST]
Desktop Bottom Promotion