Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
షాకింగ్..అయోధ్య రామాలయం ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఫిబ్రవరి3వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మహంత్ సత్యేంద్ర దాస్ ని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యేయేట్ మెడికల్ సైన్సెస్(SGPGI)హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటినుంచి హాస్పిల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఇవాళ(ఫిబ్రవరి 12)ఉదయం తుదిశ్వాస విడిచారు.
గత 20 ఏళ్ల నుంచి అయోధ్యలో తాత్కాలిక రామాలయానికి కూడా ప్రధాన పూజారి దాస్ కొనసాగారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సమయంలో కూడా దాస్ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దాస్ వయస్సు 85 సంవత్సరాలు.

మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూతపై పలువురు నేతలు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications