Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
షాకింగ్..అయోధ్య రామాలయం ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఫిబ్రవరి3వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మహంత్ సత్యేంద్ర దాస్ ని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యేయేట్ మెడికల్ సైన్సెస్(SGPGI)హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటినుంచి హాస్పిల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఇవాళ(ఫిబ్రవరి 12)ఉదయం తుదిశ్వాస విడిచారు.
గత 20 ఏళ్ల నుంచి అయోధ్యలో తాత్కాలిక రామాలయానికి కూడా ప్రధాన పూజారి దాస్ కొనసాగారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సమయంలో కూడా దాస్ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దాస్ వయస్సు 85 సంవత్సరాలు.

మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూతపై పలువురు నేతలు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications